E-Paper
Advertisement
కాంగ్రెస్ ఫస్ట్ పార్ట్ అట్టర్ ప్లాప్.. సెకండ్ పార్ట్‌పై నమ్మకమే లేదు.. కేటీఆర్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ ఫస్ట్ పార్ట్ అట్టర్ ప్లాప్.. సెకండ్ పార్ట్‌పై నమ్మకమే లేదు.. కేటీఆర్ తీవ్ర విమర్శలు

KTR Slams Congress: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని కేటీఆర్ మాట్లాడారు. చీకట్లో చిరుదీపంలా కేసీఆర్ పార్టీని ప్రారంభించారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో టీడీపీ, టీఆర్ఎస్ మాత్రమే నిలబడి గెలిచాయని గుర్తు చేశారు. అమ్మ విలువ, అన్నం విలువ అవి లేనప్పుడే తెలుస్తాయని కేటీఆర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను […]

‘సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారు’.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్
సిల్వర్ జూబ్లీ ఇయర్‌లో బీఆర్ఎస్.. నాటి నుండి నేటి వరకు ముందున్న లక్ష్యం అదే..?
రేవంత్ సీఎం అయ్యారంటే అది కేసీఆర్ పుణ్యమే.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జీవన్ రెడ్డి జంపింగ్‌పై పొలిటికల్ సర్కిల్స్‌లో సెటైర్లు.. కాలం కలిసొచ్చేనా..!
KTR: కేసీఆర్ విచారణ ఒక డైవర్షన్ సీరియల్.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు కౌంటర్!

KTR: కేసీఆర్ విచారణ ఒక డైవర్షన్ సీరియల్.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు కౌంటర్!

KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ‘చిట్ చాట్’లో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో జరిగిన సిట్ విచారణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 7 వేల గ్రామాల్లో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశారని, ఈ ఘటన తమకు నాటి ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసిందని ఆయన అన్నారు. మమ్మల్ని తట్టి లేపినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేసిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేయడం రావడం లేదని […]

KTR: కాంగ్రెస్ రెండేళ్ల పాలన.. ప్రజల దృష్టి మళ్లించడమే లక్ష్యం.. కేసీఆర్ విచారణపై కేటీఆర్ ఘాటు స్పందన.. 

KTR: కాంగ్రెస్ రెండేళ్ల పాలన.. ప్రజల దృష్టి మళ్లించడమే లక్ష్యం.. కేసీఆర్ విచారణపై కేటీఆర్ ఘాటు స్పందన.. 

KTR: కేసీఆర్ విచారణ ముగిసిన అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ఆయన మూడు ముక్కల్లో “డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్” (Diversion, Subversion, Perversion) అని అభివర్ణించారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, నీచమైన రాజకీయాలకు పాల్పడటమే ఈ ప్రభుత్వ పనితీరుగా మారిందని ఆయన మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ 2026లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని […]

Palla Rajeshwar Reddy: కేసీఆర్ ను వేధించ‌డ‌మే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మా?  ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Palla Rajeshwar Reddy: కేసీఆర్ ను వేధించ‌డ‌మే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మా? ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Palla Rajeshwar Reddy:  తెలంగాణ సాధ‌కుడు, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని వేధించ‌డ‌మే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మా అని జ‌న‌గామ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ప్ర‌శ్నించారు.కేసీఆర్‌ను సిట్ ఫోన్ ట్యాపింగ్ ఆంశంలో నందిన‌గ‌ర్‌లో విచారించిన నేప‌థ్యంలో ఆగ్ర‌హించిన బీఆర్ఎస్ శ్రేణులు జ‌న‌గ‌మ ప‌ట్ట‌ణంలో న‌ల్ల జెండాల‌తో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అంబేడ్క‌ర్ చౌర‌స్తాలో మాన‌వ‌హారం నిర్వ‌హించారు. అక్ర‌మ అరెస్టులు, కేసుల‌తో బీఆర్ఎస్‌ను విచ్చిన్నం ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ‌ను సాధించి, ప‌దేళ్ళు పాలించి, […]

Sabitha Indra Reddy: రాజకీయ లబ్ధి కోసమే కేసిఆర్ కు నోటీసులు.. రెండేళ్ల కాంగ్రెస్ పాలన అవినీతిమయం : మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి!

Big Stories

Advertisement
×