E-Paper
Advertisement
Telangana Rising: ఫ్యూచర్ సిటీకి ఏఐ కళ.. రూ.5,000 కోట్లతో భారీ డేటా సెంటర్, 4000 మందికి ఉపాధి

Telangana Rising: ఫ్యూచర్ సిటీకి ఏఐ కళ.. రూ.5,000 కోట్లతో భారీ డేటా సెంటర్, 4000 మందికి ఉపాధి

దేశంలోనే తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ల హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ ‘యూపీసీ రిన్యూవబుల్స్’ మరియు వోల్ట్ డేటా సెంటర్స్ సంయుక్తంగా ఏర్పడిన యూపీసీ వోల్ట్ (UPC Volt) సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం […]

Davos 2026: ప్రజాస్వామ్యాన్ని కొనేస్తున్నారు.. మాపై పన్నులేయండి: 400 మంది కుబేరుల సంచలన లేఖ!
Ashwini Vaishnaw: ఏఐలో భారత్ రేంజ్ అది.. స్టాన్‌ఫోర్డ్ లెక్కలతో ఐఎంఎఫ్ చీఫ్ నోరు మూయించిన అశ్విని వైష్ణవ్! 

Ashwini Vaishnaw: ఏఐలో భారత్ రేంజ్ అది.. స్టాన్‌ఫోర్డ్ లెక్కలతో ఐఎంఎఫ్ చీఫ్ నోరు మూయించిన అశ్విని వైష్ణవ్! 

Ashwini Vaishnaw: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సదస్సులో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డైరెక్ట‌ర్ క్రిస్టాలినా జార్జివా సమక్షంలోనే భారత్ ఏఐ సామర్థ్యంపై గట్టి గళం వినిపించారు. భారత్‌ను ‘రెండో స్థాయి ఏఐ శక్తి’గా వర్గీకరించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపిస్తూ, ప్రపంచ ఏఐ చిత్రపటంలో భారత్ అగ్రశ్రేణిలోనే ఉందని గణాంకాలతో వివరించారు. ఈ సందర్బంగా అశ్విని వైష్ణవ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నివేదికను ప్రధానంగా ప్రస్తావించారు. […]

Davos-2026: దావోస్ వేదికపై సీఎం రేవంత్‌‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ విజన్-2047 ప్రదర్శన

Davos-2026: దావోస్ వేదికపై సీఎం రేవంత్‌‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ విజన్-2047 ప్రదర్శన

Davos-2026: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2026 సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా చిరంజీవితో కలిసి ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దావోస్ వేదికపై సీఎం రేవంత్‌‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుపై తెలంగాణ తన సత్తా చాటుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల టీమ్ దావోస్‌లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పలు కంపెనీలతో కీలక […]

Davos-2026: ప్రపంచంలో తొలి బ్యూటీ టెక్ జీసీసీ హైదరాబాద్‌లో.. నవంబర్‌లో ప్రారంభం
Google Telangana Partnership: తెలంగాణతో గూగుల్ భారీ డీల్.. వ్యవసాయం, ట్రాఫిక్‌కు ఏఐ దన్ను!
Telangana Rising 2047: ప్రపంచ వేదికపై సీఎం రేవంత్ కీలక ప్రసంగం.. ఏఐ యుగంలో తెలంగాణ రైజింగ్!
Davos-2026: బ్యూలర్ గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేష్ భేటీ.. మిల్లెట్ ప్రాసెసింగ్, అగ్రి ఎక్స్‌పోర్ట్ క్లస్టర్లపై చర్చ

Davos-2026: బ్యూలర్ గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేష్ భేటీ.. మిల్లెట్ ప్రాసెసింగ్, అగ్రి ఎక్స్‌పోర్ట్ క్లస్టర్లపై చర్చ

Davos-2026: స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సు మంగళవారం నుంచి మొదలుకానుంది. వివిధ దేశాల నుంచి నేతలు, అలాగే కంపెనీల ఛైర్మన్లు,ప్రతినిధులు హాజరయ్యారు. ఈ క్రమంలో పలువురు వ్యాపారవేత్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ అవుతున్నారు. తాజాగా బ్యూలర్ గ్రూప్ ఛైర్మన్‌తో ఆయన సమావేశమయ్యారు. బ్యూలర్ గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేష్ భేటీ దావోస్ వేదికగా సోమవారం సాయంత్రం ప్రపంచ ప్రఖ్యాత బ్యూలర్ గ్రూప్ ఛైర్మన్ దీపక్ మానేతో మంత్రి నారా లోకేష్ సమావేమయ్యారు. ఫుడ్ […]

Zurich Airport : జ్యురిచ్‌కు చేరుకున్న రేవంత్ టీమ్.. ఎయిర్‌పోర్టులో రాయబారి-తెలుగు ప్రజల ఘనస్వాగతం

Zurich Airport : జ్యురిచ్‌కు చేరుకున్న రేవంత్ టీమ్.. ఎయిర్‌పోర్టులో రాయబారి-తెలుగు ప్రజల ఘనస్వాగతం

Zurich Airport: దావోస్‌ వేదికగా మంగళవారం నుంచి ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సు-2026 మొదలు కానుంది. ఇప్పటికే ప్రపంచంలోని వ్యాపారవేత్తలు, దేశంలొని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడికి చేరుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ సిటీకి రేవంత్ టీమ్ చేరుకుంది. అక్కడ వారికి ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు. జ్యురిచ్‌కు చేరుకున్న రేవంత్ టీమ్ స్విట్జర్లాండ్ లోని జ్యురిచ్ సిటీకి చేరుకుంది రేవంత్ టీమ్. జ్యురిచ్ ఎయిర్‌పోర్టులో సీఎం రేవంత్‌రెడ్డికి భారత రాయబారి మృదుల్​ కుమార్​ తోపాటు ప్రవాస […]

Chamala Kiran Kumar Reddy: దావోస్ వేదికపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. ‘మెరిడియన్ కలెక్టివ్’ సదస్సులో కీలక ప్రసంగం!

Big Stories

×