E-Paper
Advertisement
‘వరి వేస్తే ఉరి’ అన్నది ఎవరు.. ఇప్పుడు కొంటున్నది ఎవరు? బీజేపీ, BRSలపై ఎమ్మెల్యే అనిల్ ఫైర్
కరోనా మనుషుల ప్రాణాలు తీస్తే.. కాంగ్రెస్ రైతుల ఉసురు తీస్తోంది, హరీష్ రావు సంచలనం
రైతుల కన్నీళ్లకు బాధ్యులెవరు..?  ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం ఎందుకు? సర్కార్‌పై బండి సంజయ్ ఫైర్

రైతుల కన్నీళ్లకు బాధ్యులెవరు..? ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం ఎందుకు? సర్కార్‌పై బండి సంజయ్ ఫైర్

రాష్ట్రంలో అకాల వర్షాలు ఈదురు గాలుల ధాటికి రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కొనుగోలు కేంద్రాల వద్ద వేల క్వింటాళ్ల వడ్లు కొట్టుకుపోతుంటే ప్రభుత్వంలో కనీస చలనం లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు. రైతులు కళ్ళముందే పంట నీళ్లపాలవుతుంటే కన్నీరు పెడుతున్నారని వారి కష్టానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. […]

అడ్రస్ లేని ఆఫీస్.. అల్లాడుతున్న రైతులు.. సైదాపూర్ ఇరిగేషన్ శాఖ ఎక్కడో..?
రైతుల నోరు కొట్టి.. కోట్లతో విహారయాత్రలా? కూటమి నేతలపై అప్పిరెడ్డి ఫైర్

రైతుల నోరు కొట్టి.. కోట్లతో విహారయాత్రలా? కూటమి నేతలపై అప్పిరెడ్డి ఫైర్

Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం రైతుల పరిస్థితిపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధరలు లేక, ఆర్ధిక ఇబ్బందులతో అల్లాడుతుంటే.. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా మంత్రులు సింగపూర్ పర్యటనలకు వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘రైతులను ఆదుకోవడానికి ఖజానాలో నిధులు లేవని చెప్పే పాలకులు, మంత్రులు విహారయాత్రలకు , షికార్లకు మాత్రం కోట్లాది రూపాయలు ఎలా ఖర్చు చేస్తున్నారు?’ అంటూ అప్పిరెడ్డి […]

మట్టిలో కలిసిన రైతన్న బంగారం.. రాళ్ల వానకు రాలిపోయిన గింజలు
MLA KP Vivekananda: కాంగ్రెస్ తీసుకున్న ప్రతి కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ : కేపీ వివేకానంద గౌడ్
MLA Vemula Prashanth Reddy: ఎర్రజొన్న ధర తగ్గకుండా చూడాలి.. కలెక్టర్‌కు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వినతి
Huzurabad District: ఆక్రమణల కోరల్లో  కొంతకుంట చెరువు.. నిద్రమత్తులో నీటి పారుదల శాఖ!

Big Stories

Advertisement
×