E-Paper
Advertisement
PM ModI: కొత్త చరిత్రకు రెడీ.. కచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తోంది.. తేల్చి చెప్పిన ప్రధాని మోదీ

PM ModI: కొత్త చరిత్రకు రెడీ.. కచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తోంది.. తేల్చి చెప్పిన ప్రధాని మోదీ

PM ModI: ఈనెల 16న మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఉభయసభల ముందుకు వస్తుందని తేల్చిచెప్పారు ప్రధాని నరేంద్రమోదీ. 21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నామని తేల్చిచెప్పారు. పార్లమెంటు కొత్త చరిత్రను లిఖించేందుకు దగ్గరలో ఉందన్నారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన నారీ శక్తి వందన్ సమ్మేళన్ కార్యక్రమం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తోంది-ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ సవరణ చట్టం బిల్లు నేపథ్యంలో దేశ రాజకీయాలు ఒక్కసారిగా […]

PM Modi: అన్ని పార్టీలకు ప్రధాని మోదీ లేఖ.. మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞప్తి
PM Modi: చారిత్రక బిల్లుకు అందరూ ఏకం కావాలి.. మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
మోదీతో లోకేష్ భేటీ.. అమరావతి చట్టబద్ధత కృతజ్ఞతలు,  భుజం తట్టి ప్రోత్సహించిన ప్రధాని

మోదీతో లోకేష్ భేటీ.. అమరావతి చట్టబద్ధత కృతజ్ఞతలు, భుజం తట్టి ప్రోత్సహించిన ప్రధాని

Minister Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లుకు ఆమోద ముద్ర వేసినందుకు ప్రధాని నరేంద్రమోదీకి మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఉదయం ఢిల్లీలో ఎన్డీయే ఎంపీలతో కలిసి ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి శాలువా కప్పి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. మోదీతో లోకేష్ భేటీ.. అమరావతి చట్టబద్ధత కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయసభల్లో కేంద్రం ఏపీ పునర్విభజన బిల్లు పెట్టింది. ఆ […]

అమిత్ షా ప్రసంగం అద్భుతం.. నక్సలిజం నిర్మూలనలో మా విజయం ఇది: ప్రధాని మోదీ
దక్షిణ కాశీలో మోడీ గర్జన? బండి సంజయ్ మాస్టర్ ప్లాన్.. ప్రధాని కార్యాలయానికి లేఖ!
2029 ఎన్నికలే లక్ష్యంగా.. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ?..  తెలుగు రాష్ట్రాలపై మోడీ ఫోకస్!

2029 ఎన్నికలే లక్ష్యంగా.. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ?.. తెలుగు రాష్ట్రాలపై మోడీ ఫోకస్!

Modi Cabinet Expansion: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం త్వరలో తన తొలి మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అలాగే పాలనలో మరింత వేగం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తన టీంను పునర్వ్యవస్థీకరించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు రాజ‌కీయ‌ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. అయితే ఇది ప్ర‌స్తుతం జ‌రుగ‌బోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, మే నెలలో ఈ భారీ ప్రక్షాళన ఉండబోతోందని విశ్వసనీయ సమాచారం. […]

Secunderabad Railway Station: బిగ్ అప్డేట్.. సికింద్రాబాద్ స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు!
PM Modi on Lok sabha:  ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరం, లోక్‌సభలో ప్రధాని మోదీ

PM Modi on Lok sabha: ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరం, లోక్‌సభలో ప్రధాని మోదీ

PM Modi on Lok sabha: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న పరిస్థితులపై సోమవారం లోక్ సభలో మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. అక్కడ జరుగుతున్న యుద్ధం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరం-ప్రధాని మోదీ ఆర్థిక అంశాలపై అనేక సమస్యలు ఎదుర్కుంటున్నట్లు తెలిపారు. గల్ఫ్ నుంచి మనకు ముడి చమురు, గ్యాస్ ఎక్కువగా […]

PM Modi Talks Iran  President: వార్ మొదలైన తర్వాత రెండోసారి.. ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్
PM Modi On SRH: పాకిస్తాన్ ప్లేయ‌ర్లు కూడా ఉగ్ర‌వాదులే, వాళ్ల‌ను కొంటే ప‌ర్మినెంట్ బ్యాన్ వేయడం ప‌క్కా
Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రూ.54,926 కోట్లతో కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, ఇందులో ఏమున్నాయంటే?

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రూ.54,926 కోట్లతో కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, ఇందులో ఏమున్నాయంటే?

భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సుమారు రూ. 54,926 కోట్ల విలువైన నాలుగు ప్రధాన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. ఈ నిర్ణయాల్లో భాగంగా ‘భారత్ ఆద్యోగిక్ వికాస్ యోజన’ […]

T20 World Cup 2026: విశ్వ విజేతగా భారత్.. దేశమంతా సంబరాల హోరు.. ప్రముఖుల అభినందనలు
PM Modi On Mamatha: బెంగాల్‌ ప్రభుత్వం హద్దులు దాటేసింది.. ముమ్మాటికీ సిగ్గుచేటన్న ప్రధాని మోదీ

PM Modi On Mamatha: బెంగాల్‌ ప్రభుత్వం హద్దులు దాటేసింది.. ముమ్మాటికీ సిగ్గుచేటన్న ప్రధాని మోదీ

PM Modi On Mamatha: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును బెంగాల్‌ ప్రభుత్వం అవమానించడం సిగ్గుచేటుని వ్యాఖ్యానించారు. గతంలో ఇలాంటి పరిణామం జరగలేదన్నారు. ఈ విషయంలో బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని హద్దులూ దాటేసిందన్నారు. అసలు బెంగాల్‌లో ఏం జరిగింది? బెంగాల్‌ ప్రభుత్వం హద్దులు దాటేసింది-ప్రధాని మోదీ బెంగాల్‌లో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్న వేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుకోకుండా మార్చేసింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ […]

IND VS NZ Final : టీమిండియాకు మోడీ గండం? ప్రధాని ఫైనల్ మ్యాచ్ కు రావొద్దు అంటూ ట్రోలింగ్!

Big Stories

Advertisement
×