BigTV English
Rahul Gandhi : కేంబ్రిడ్జ్ ప్రసంగంపై రచ్చ.. సభలోనే బదులిస్తా: రాహుల్ గాంధీ ‌
Kharge : ఆస్కార్ అవార్డులు.. మోదీపై ఖర్గే సరదా సెటైర్లు.. రాజ్యసభలో నవ్వులు..
Rahul Gandhi : రాహుల్ కేంబ్రిడ్జ్ స్పీచ్ పై పార్లమెంట్ లో రగడ.. సారీ చెప్పాలని బీజేపీ డిమాండ్.. కాంగ్రెస్ కౌంటర్..

Rahul Gandhi : రాహుల్ కేంబ్రిడ్జ్ స్పీచ్ పై పార్లమెంట్ లో రగడ.. సారీ చెప్పాలని బీజేపీ డిమాండ్.. కాంగ్రెస్ కౌంటర్..

Rahul Gandhi : లండన్ లో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా ప్రారంభమైన రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో దుమారం రేపాయి. రాహుల్‌ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ మొదలవ్వగానే రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ప్రస్తావించారు. లండన్‌ గడ్డపై రాహుల్‌ గాంధీ భారత్‌ను అవమానించారని మండిపడ్డారు. దేశ అంతర్గత […]

Rahul Gandhi : భారత్ పరువు తీసింది మోదీ కాదా..? బీజేపీ నేతలకు రాహుల్ కౌంటర్..
Revanth Reddy: పులిని చూసి వాతలా? రేవంత్‌రెడ్డికి పోటీగా పాదయాత్రలా? పీసీసీ చీఫ్ సపోర్ట్..
Rahul Gandhi: అందుకే ఉగ్రవాదులు నన్నేం  చేయలేదు: రాహుల్ గాంధీ
Rahul Gandhi: లుక్కు, గెటప్పు మార్చేసిన రాహుల్.. ఎందుకంటే? ఎక్కడంటే?
Rahul Gandhi : భారత్ జోడో యాత్ర 2.0..  ర్యూట్ మ్యాప్ ఇలా..!
Sonia Gandhi: రాజకీయాలకు సోనియాగాంధీ గుడ్‌బై.. ప్లీనరీలో రిటైర్మెంట్ ప్రకటన..
Congress: ఆ పార్టీలతో పొత్తు.. ఖర్గే క్లారిటీ.. మరి బీఆర్ఎస్‌తో?
Rahul Gandhi: తనకు పిల్లలు కావాలంటున్న రాహుల్.. మరి, పెళ్లి?
Modi: ఈడీ వల్లే విపక్షం ఏకం.. సభలో మోదీ విశ్వరూపం.. బీఆర్ఎస్ వాకౌట్..
RahulGandhi: అదానీ వెనుక సర్కారీ షాడోస్ ఎవరు? పార్లమెంట్లో రాహుల్ నిలదీత..
Rahul Gandhi : కాశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా .. రాహుల్ గాంధీ హామీ..
Congress: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ.. విపక్షాలను ఆహ్వానించిన కాంగ్రెస్

Congress: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ.. విపక్షాలను ఆహ్వానించిన కాంగ్రెస్

Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. కన్యాకుమారిలో ప్రారంభమై ఈ యాత్ర జనవరి 30న జమ్మూకశ్మీర్‌లో ముగియనుంది. సోమవారం శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభతో రాహుత్ గాంధీ యాత్రను ముగిస్తారు. ఈక్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్‌లో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించనున్నారు. భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమానికి అన్ని విపక్షాలను కాంగ్రెస్ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా […]

Big Stories

×