E-Paper
Advertisement
SBI On Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వివరాలకు గడువు ఇవ్వండి.. సుప్రీంను కోరిన ఎస్‌బీఐ..
Supreme Court: జూన్ 15 లోపు పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలి.. ఆప్‌ను ఆదేశించిన సుప్రీంకోర్టు..
Udhayanidhi Stalin : సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు ఆగ్రహం..
Supreme Court : లంచం కేసులు.. ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Supreme Court : లంచం కేసులు.. ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Supreme Court: లంచ కేసులపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. ఇలాంటి కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేల లాంటి ప్రజాప్రతినిధులకు మినహాయింపులేదని స్పష్టం చేసింది. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నలు అడిగేందుకు, మాట్లాడేందుకు , ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే అలాంటి ప్రజాప్రతినిధులకు ఆ కేసు నుంచి రక్షణ కల్పించలేమని తేల్చిచెప్పింది. పార్లమెంట్ , అసెంబ్లీల్లో సభ్యులు అవినీతి చేస్తే ఆ ప్రజాప్రతినిధులను విచారణ చేయడంపై  ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. అదే సమయంలో […]

2-Child Norm For Govt Jobs: ప్రభుత్వ నియామకాల్లో ఇద్దరు పిల్లల నిబంధన..  సమర్థించిన సుప్రీంకోర్టు
Supreme Court: ఈడీ సమన్లకు వ్యక్తులు తప్పనిసరిగా హాజరు కావాలి.. సుప్రీం కీలక ఆదేశాలు..

Supreme Court: ఈడీ సమన్లకు వ్యక్తులు తప్పనిసరిగా హాజరు కావాలి.. సుప్రీం కీలక ఆదేశాలు..

Supreme Court On ED Summons: మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద సమన్లు పొందిన వ్యక్తులు కొనసాగుతున్న దర్యాప్తుకు సహకరించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకావాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఆరోపణలను ఎదుర్కొంటున్న కలెక్టర్లను ఈడీ నుంచి కాపాడటానికి చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు.. “సమన్‌లను గౌరవించడం, ప్రతిస్పందించడం అవసరం” అని పేర్కొంది. అక్రమ […]

Supreme Court Issues contempt notice TO Patanjali : బాబా రామ్ దేవ్ కు సుప్రీంకోర్టు షాక్.. పతంజలిపై  ధిక్కార నోటీసులు జారీ..
Supreme Court: పథకాలు అమలు చేయమని చెప్పలేం.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..
Manipur Issue: మణిపూర్ వివాదంలో కొత్తకోణం.. హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమన్న సుప్రీం ధర్మాసనం
Chandigarh Mayoral Polls: రీకౌంటింగ్‌కు సుప్రీం ఆదేశం.. ఆ 8 బ్యాలట్లను లెక్కించండి

Chandigarh Mayoral Polls: రీకౌంటింగ్‌కు సుప్రీం ఆదేశం.. ఆ 8 బ్యాలట్లను లెక్కించండి

Chandigarh Mayoral Polls: చండీగఢ్ మేయర్ ఎన్నికలో చెల్లని, వివాదానికి దారితీసిన ఎనిమిది బ్యాలెట్లు సహా రీకౌంటింగ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎనిమిది “చెల్లని” ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించి, చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలు రీకౌంటింగ్ ఆధారంగా ప్రకటించాలని ఆదేశించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికను నిర్వహించిన రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ బ్యాలెట్లను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. “పోల్‌లోని ఓట్లను […]

Sandeshkhali Protest: పశ్చిమ బెంగాల్ అధికారులపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు.. లోక్‌సభ ప్రివిలేజెస్ కమిటీ ప్రొసీడింగ్స్‌పై సుప్రీంకోర్టు స్టే..
‘Election bonds’ are unconstitutional: ‘ఎన్నికల బాండ్లు’ రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ హర్షం!
Supreme Court : ఎలక్షన్ బాండ్ల పేరుతో దొంగాటకు సుప్రీం చెక్..!
Supreme Court Verdict On Electoral Bonds : ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Supreme Court Verdict On Electoral Bonds : ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Supreme Court Sensational Verdict On Electoral Bonds: ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఎలక్ట్రోరల్ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంది.నల్లధనం అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని స్పష్టం చేసింది. పొలిటికల్ పార్టీలు ఫండ్స్ సమకూర్చేందుకు ఎన్నికల బాండ్ల తీసుకొచ్చారు. అయితే ఎలక్ట్రోరల్ బాండ్స్ చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం ఈ స్కీమ్ సమాచార […]

TS Group-1 Exams: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షలకు లైన్‌ క్లియర్‌..!

TS Group-1 Exams: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షలకు లైన్‌ క్లియర్‌..!

TS Group-1 Exams Petition Dismissed: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌. రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా నిలిచింది రేవంత్‌రెడ్డి సర్కార్‌. నిరుద్యోగుల పక్షాన నిలబడిన తెలంగాణ ప్రభుత్వం..గ్రూప్‌-1 పరీక్షపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గత ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను..రేవంత్‌ సర్కార్‌ ఉపసహరించుకోవడంతో గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్ష రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గతేడాది అక్టోబరు […]

Big Stories

×