E-Paper
Advertisement
Vivekananda Case: వివేకా హత్య కేసు కీలక మలుపు.. సునీత పిటిషన్‌పై వచ్చేవారం సుప్రీంలో విచారణ
Uttam Kumar Reddy: పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ: ఆర్టికల్ 131 కింద కేసు వేస్తామన్న మంత్రి ఉత్తమ్!
Telangana Govt: పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt: పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt: పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై సోమవారం సుప్రీంకోర్టులో వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పిటిషన్‌ని వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పిటిషన్ ను డిస్పోజ్ ఆఫ్  చేసినట్టుగా ప్రకటించారు సీజేఐ. రిట్ పిటిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంలో వాదనలు సోమవారం సుప్రీంకోర్టులో పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై వాదనలు వినిపించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం తరపున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ట్రిబ్యునల్ ఇచ్చిన అనేక తీర్పులను ఏపీ […]

Nimmala Ramanaidu: రాయలసీమ నీటి కోసం సుప్రీం పోరు.. న్యాయ నిపుణులకు మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు! 
Jagan Politics: రాజధాని అమరావతి వ్యవహారం.. న్యాయస్థానానికి జగన్? తెర వెనుక కీలక పరిణామాలు
Banakacharla Project: నల్లమలసాగర్ ప్రాజెక్టుకు మేం పూర్తి వ్యతిరేకం..  సుప్రీంతో అభిషేక్ సింఘ్వీ వాదనలు

Banakacharla Project: నల్లమలసాగర్ ప్రాజెక్టుకు మేం పూర్తి వ్యతిరేకం.. సుప్రీంతో అభిషేక్ సింఘ్వీ వాదనలు

పోలవరం ప్రాజెక్టు నుండి సుమారు 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్ల/నల్లమలసాగర్‌కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ మళ్లింపు పూర్తిగా ఏకపక్షమని, ఇది అంతర్రాష్ట్ర జల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) అవార్డుకు విరుద్ధమని స్పష్టం చేశారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటి పరిమాణం 484.5 టీఎంసీలు […]

Telangana- AP: తెలుగు రాష్ట్రాల నీళ్ల పంచాయతీపై.. సుప్రీంకోర్టులో విచారణ
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. హరీష్ రావు విచారణకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
Aravali Hills Mining Issue: ఆరావలి పర్వతాల మైనింగ్‌పై సుప్రీంకోర్టు సుమోటో.. డిసెంబర్ 29న కీలక విచారణ

Aravali Hills Mining Issue: ఆరావలి పర్వతాల మైనింగ్‌పై సుప్రీంకోర్టు సుమోటో.. డిసెంబర్ 29న కీలక విచారణ

Aravali Hills Mining Issue: దేశంలోని అత్యంత ప్రాచీన పర్వత శ్రేణుల్లో ఒకటైన.. ఆరావలి పర్వతాల రక్షణపై సుప్రీంకోర్టు కీలక అడుగు వేసింది. ఆరావలి ప్రాంతంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్, పర్యావరణ విధ్వంసంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో.. సుప్రీంకోర్టు సుమోటోగా ఈ అంశాన్ని స్వీకరించింది. మైనింగ్ తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటోందన్న నివేదికలు వెలుగులోకి రావడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సుమోటో పిటిషన్‌ను డిసెంబర్ 29న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ […]

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును మరో వారం రోజుల పాటు..! సుప్రీం ఏమందంటే..?
Supreme Court: ఉత్కంఠ.. సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ
Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో భారీ ఊరట.. రూ. 15,000 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానిదే అని స్పష్టం
Phone Tapping case: రేపు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ.. ఆ తర్వాత ఏం జరుగుతోంది..?
AP Liquor Scam: లిక్కర్ కేసు విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ రాజకీయ వ‌ర్గాల్లో టెన్షన్
Supreme Court: ఎస్ఐఆర్ కంటిన్యూ చేయాల్సిందే.. రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు

Big Stories

Advertisement
×