E-Paper
Advertisement
తెలంగాణలో నిప్పుల కుంపటిలా ఎండలు.. ఒక్క రోజులోనే 42 మంది మృతి..!
నిప్పులకొలిమిలా తెలంగాణ.. హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

నిప్పులకొలిమిలా తెలంగాణ.. హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

Heatwave Alert: తెలంగాణలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. శనివారం సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం.. రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ పై హై అలర్ట్ ప్రకటించారు. తీవ్రమైన వడగాల్పుల కారణంగా 7 జిల్లాల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పు ఎక్స్ గ్రేషియో ప్రకటిస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ ఆదేశాలతో ఈ నష్టపరిహారం అందించనున్నట్లు మంత్రి […]

గర్బిణీలు, వృద్దులు బీ కేర్‌ఫుల్.. పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ కీలక సూచనలు!
బెంబేలెత్తిస్తున్న ఎండలు.. 44 డిగ్రీలు దాటిన టెంపరేచర్, ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!
బాబోయ్ 44 డిగ్రీల టెంపరేచర్.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వీళ్లు బయటకు రావొద్దు!

బాబోయ్ 44 డిగ్రీల టెంపరేచర్.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వీళ్లు బయటకు రావొద్దు!

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ జిల్లాల్లో 44 డిగ్రీల టెంపరేచర్.. బయటకు రావొద్దు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో సైతం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. సంగారెడ్డి […]

Heatwave Alert: ఎండలో బయటకు రావొద్దు.. నెత్తిన తలపాగ పెట్టుకోండి.. మంత్రి సీతక్క విజ్ఞప్తి
బెంబేలెత్తిస్తున్న ఎండలు.. 22 జిల్లాల్లో 42 డిగ్రీలు దాటిన టెంపరేచర్, ఈ టైంలో జాగ్రత్త!
Telangana: భానుడి భగభగలు.. ఈసారి 45 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు, ఇప్పటికే ఈ జిల్లాల్లో..?

Big Stories

×