BigTV English
Singareni CMD: సింగరేణి కొత్త సీఎండీగా N.బలరాం.. జీఏడీలో రిపోర్టు చేయాలని శ్రీధర్‌కు ఆదేశం

Singareni CMD: సింగరేణి కొత్త సీఎండీగా N.బలరాం.. జీఏడీలో రిపోర్టు చేయాలని శ్రీధర్‌కు ఆదేశం

Singareni CMD: సింగరేణి కొత్త సీఎండీ నియమితులయ్యారు. సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్‌గా ఉన్న N.బలరాంకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం విధుల్లో ఉన్న సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు పదవికాలం ముగిసింది. దీంతో శ్రీధర్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కోల్ ఇండియాలో కీలక బాధ్యతలకు ఎంపికైనప్పటికీ శ్రీధర్ మాత్రం సింగరేణికే పరిమితమయ్యారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సుదీర్ఘకాలంగా పనిచేసిన శ్రీధర్.. బాధ్యతల గడువును పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం […]

Mahbubnagar :  న్యూ ఇయర్ వేడుకల వేళ.. గురుకుల కళాశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి
KIM Eliminate: నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌కు స్కెచ్‌ వేశారా? యుద్ధం అనివార్యమా ?
Japan Earthquake Update: జపాన్ లో 155 సార్లు కంపించిన భూమి.. 8 మంది మృతి
2024 Indian Politics | 2024లో భారత రాజకీయాలు.. లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ మళ్లీ పుంజుకోగలదా?
Covid : పెరుగుతున్న జేఎన్.1 కేసులు.. ఒడిశాలో తొలి కేసు నమోదు..
2024 Geo Politics | 2024లో ప్రపంచ దేశ రాజకీయాలు.. యుద్ధాలు ఆగిపోతాయా?
One Family One Ticket: ఒక కుటుంబానికి ఓక సీటు మాత్రమే.. రాయలసీమ టిడిపిలో కలవరం..
Karimnagar : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇంజినీర్.. నాలుగేళ్లు జైలు శిక్ష
Modi in Ayodhya: అయోధ్యలో ప్రధాని పర్యటన.. ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని

Modi in Ayodhya: అయోధ్యలో ప్రధాని పర్యటన.. ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని

Modi in Ayodhya: అయోధ్యలో బాల రాముడి దివ్యమనోహర విగ్రహ ప్రాణ ప్రతిష్టకు కౌంట్‌ డౌన్ కొనసాగుతూనే ఉంది. రామ మందిర నిర్మాణం శర వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అయోధ్య ఎయిర్‌పోర్ట్‌, రైల్వేస్టేషన్‌లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. నేడు వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రామాలయాన్ని జనవరి 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నారు. అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకున్న అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును, రైల్వేస్టేషన్‌ను నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో […]

Nandi Awards : కొత్త సంవత్సరంలో నంది అవార్డులు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Hyderabad : ఏటీఎం నుంచి గోల్డ్.. ఎక్కడో తెలుసా..?
Delhi : ఛత్రపతి శివాజీ స్ఫూర్తి.. భారత నేవీకి కొత్త బ్యాడ్జీలు..
Liberia:  పెట్రోల్ కోసం కక్కుర్తి ..  ట్యాంకర్ పేలి 40 మంది దుర్మరణం..

Liberia: పెట్రోల్ కోసం కక్కుర్తి .. ట్యాంకర్ పేలి 40 మంది దుర్మరణం..

Liberia: లైబీరియాలో టొటొటా పట్టణంలో ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలింది. ఈ ఘోర ప్రమాదంలో 40 మంది పౌరులు మృతి చెందారు. పెట్రోల్ లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురి అయింది. ట్యాంకర్ నుండి పెట్రోల్ భారీగా లీక్ అవ్వడంతో స్థానికులు ఒక్క సారిగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నేలపాలవుతున్న పెట్రోల్ ను పట్టకునేందుకు ప్రజలు అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు.చాలా మంది ఇంట్లోని బకెట్లు, ఇతర వస్తువులను తీసుకొచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలోనే అనుకోకుండా నిప్పు అంటుకుని ఆ పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలింది.

TSRTC New Buses : రూ.400 కోట్లతో 1,050 కొత్త బస్సులు.. రేపే ప్రారంభం..

Big Stories

×