BigTV English
Ukraine : రష్యాతో యుద్ధం.. 500 మంది ఉక్రెయిన్ చిన్నారుల బలి..
KCR :  హైదరాబాద్ లో భారత్‌ భవన్‌ నిర్మాణం.. నేడు శంకుస్థాపన ..
Odisha Train Accident :  వేగంగా పునరుద్ధరణ పనులు.. 51 గంటల్లోనే అందుబాటులోకి ఒక మార్గం..
CBI : ఒడిశా రైలు ప్రమాదంపై అనుమానాలెన్నో..? సీబీఐ దర్యాప్తునకు రైల్వేబోర్డు సిఫారసు..

CBI : ఒడిశా రైలు ప్రమాదంపై అనుమానాలెన్నో..? సీబీఐ దర్యాప్తునకు రైల్వేబోర్డు సిఫారసు..

CBI : ఒడిశాలోని బాలేశ్వర్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు సిఫారసు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. సహాయక కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు. ఘటనా స్థలిలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని వివరించారు. రైల్వే ట్రాక్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఓవర్‌ హెడ్‌ వైరింగ్‌ పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఈ కేసును ప్రభుత్వ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిగ్నలింగ్‌లో […]

BJP : తెలంగాణలో టీడీపీతో  పొత్తు ..? బీజేపీ వ్యూహమిదేనా..?
Odisha Train Accident: అత్యంత వేగంగా.. రెస్క్యూ ఆపరేషన్‌ ముగిసిందిలా.. మోదీ ఆరా..
Odisha Train Accident: ప్రమాదానికి కారణం ఇదే.. నిపుణుల కమిటీ ఫస్ట్ రిపోర్ట్..

Odisha Train Accident: ప్రమాదానికి కారణం ఇదే.. నిపుణుల కమిటీ ఫస్ట్ రిపోర్ట్..

Odisha Train Accident:ప్రమాదానికి సిగ్నల్స్ ఫెయిల్యూరే కారణం..దుర్ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో తేల్చిన రైల్వేశాఖ మెయిన్ లైన్‌పైనే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ ఉంది..లూప్‌లైన్‌లో ఆగిఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మొదట మెయిన్ లైన్లోకి సిగ్నల్ ఇచ్చినా.. ఆ తర్వాత దాన్ని ఆపేశారు..సిగ్నల్ లేక మెయిన్‌ లైన్‌కు బదులు.. లూప్‌ లైన్‌లోకి వెళ్లిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్రాంగ్ ట్రాక్‌లోకి వెళ్లి ఆగిఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. ప్రమాదంతో చెల్లాచెదురుగా పడిన 21 కోరమాండల్ బోగీలుపక్క ట్రాక్‌ […]

Odisha Train Accident: ప్రమాదమా? కుట్రా?.. రైలు ఢీకొన్న ఘటనపై సీఎం మమతా అనుమానం
AP: చంద్రబాబు-అమిత్‌షా భేటీ అందుకేనా? జగన్ ఎఫెక్టేనా?
Odisha : ఒడిశా రైలు ప్రమాదం లేటెస్ట్ అప్ డేట్స్..
Train Accidents : రైల్వే చరిత్రలో ఘోర ప్రమాదాలు.. అతి పెద్ద దుర్ఘటన ఇదేనా..?
Odisha Train Tragedy : ఘోర కలి .. ఆ 20 నిమిషాల్లోనే..   ప్రమాదం జరిగింది ఇలా..?
Railway Minister :  ప్రమాద కారణాలు వెంటనే చెప్పలేం.. విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు : రైల్వే మంత్రి

Railway Minister : ప్రమాద కారణాలు వెంటనే చెప్పలేం.. విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు : రైల్వే మంత్రి

Coromandel train accident news: ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలోని బహనాగ్‌ బజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఘోర రైళ్ల ప్రమాదంపై జరిగిన ప్రాంతాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ పరిశీలించారు. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఘటనాస్థలిలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు చర్యలు తీసుకున్నామని రైల్వే మంత్రి పేర్కొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఓడీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక […]

AP Passengers : ఏపీ ప్రయాణికులు ఎంత మంది ? ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్‌ ఆరా..!
Trains : ఒడిశా ప్రమాదం ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు.. 38 దారి మల్లింపు..

Big Stories

×