BigTV English
Advertisement
Krishna Tej Missing Case: నాలుగు రోజుల్లో పెళ్లి.. వరుడు మిస్సింగ్.. అసలేం జరిగింది..?
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌..

CM Revanth Reddy: అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంగన్వాడీ సెంటర్లలో పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్దుల సంక్షేమశాఖ పైఅధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూడాలని ఆదేశించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టి […]

CM Revanth Reddy: అన్నదాతలకు గుడ్ న్యూస్..  ఆ స్కీమ్ తేనున్న రేవంత్ సర్కార్..
CM Revanth Reddy: త్వరలో రైతు, విద్యా కమీషన్లు ఏర్పాటు.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..
Property tax: హైదరాబాదీలకు శుభవార్త.. ప్రాపర్టీ ట్యాక్స్ పై భారీ డిస్కౌంట్..
CM Revanth Reddy: అరుదైన గౌరవం.. ఆ జాబితాలో జగన్ కంటే సీఎం రేవంతే పవర్ ఫుల్..
Dharani Portal: ధరణి ధరఖాస్తులకు మోక్షం..! మార్గదర్శకాలు జారీ చేసిన సర్కార్..
TSRTC: హైదరాబాద్ లో ఆర్టీసీని మహిళలు తెగ వాడేస్తున్నారు.. 8 కోట్లకు చేరిన జీరో టికెట్లు..!
DSC notification:  డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
ktr on  Kaleshwaram Project: ఎత్తిపోతలు.. ఉత్త మాటలు..!
CM Revanth Reddy: మాస్టర్ ప్లాన్ 2050కి విజన్ ప్లాన్ డాక్యుమెంట్లు రూపొందించాలి.. అధికారులకు సీఎం ఆదేశం..
BRS Scams: పాపాల పుట్ట..! తవ్వేకొద్దీ బయటపడుతున్న బీఆర్ఎస్ బాగోతాలు..
Drugs: మత్తు.. చిత్తు.. నగరంలో పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్ ..
CM Revanth Reddy: నిర్దేశిత ల‌క్ష్యం మేర‌కు ప‌న్ను వ‌సూలు చేయాలి.. అధికారులను సీఎం రేవంత్ ఆదేశం..

CM Revanth Reddy: నిర్దేశిత ల‌క్ష్యం మేర‌కు ప‌న్ను వ‌సూలు చేయాలి.. అధికారులను సీఎం రేవంత్ ఆదేశం..

CM Revanth Reddy news today(Latest political news telangana): ప‌న్ను వ‌సూళ్ల‌లో నిర్దేశించిన వార్షిక ల‌క్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2023-24 సంవ‌త్స‌రానికి సంబంధించి వాణిజ్య ప‌న్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేష‌న్లు, ర‌వాణా, గ‌నులు, భూగ‌ర్భ వ‌నరుల శాఖ ప‌న్ను వ‌సూళ్ల‌పై అంబేడ్క‌ర్ స‌చివాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు. వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో ప‌న్ను ల‌క్ష్యానికి, రాబ‌డికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎక్కువ‌గా ఎందుకు ఉంద‌ని అధికారులను ప్ర‌శ్నించారు సీఎం. కేంద్ర ప్ర‌భుత్వం గ‌తేడాది […]

CM Revanth Reddy: రూ.500లకే వంట గ్యాస్.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. పథకాలను ప్రారంభించిన CM

Big Stories

×