E-Paper
Advertisement
CM Revanth Reddy: పీవీకి భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
TS Assembly: అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ డుమ్మా.. కాంగ్రెస్ నేతల విమర్శలు..
CM Revanth Reddy : ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ .. సీఎం రేవంత్‌ రెడ్డి హామీ..
CM Revanth Reddy :  వైద్య సేవలు అందుబాటులో ఉండాలి.. అధికారులకు సీఎం ఆదేశం..
Ex MLA Shakeel son case : షకీల్ కుమారుడి కేసులో బిగ్ ట్విస్ట్.. బోధన్ సీఐ అరెస్ట్..
Bhatti Vikramarka : బిల్డర్లు కాంట్రాక్టర్లు కాదు.. సంపద సృష్టికర్తలు..
CM Revanth Reddy : కుల గణన చేపడతాం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
Palla Rajeshwar Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లాపై కేసు.. అందుకేనా..?
Uttam Kumar Reddy : ఆ పార్టీ ఒకట్రెండు స్థానాలకే పరిమితం.. లోక్‌సభ ఎన్నికలపై మంత్రి జోస్యం..
Bhadrachalam : భద్రాచలంలో ప్రత్యేక ఉత్సవాలు.. రంగరంగ వైభవంగా రథయాత్ర..

Bhadrachalam : భద్రాచలంలో ప్రత్యేక ఉత్సవాలు.. రంగరంగ వైభవంగా రథయాత్ర..

Bhadrachalam latest news(Local news telangana): అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల శ్రీరామ శోభాయాత్రలు జరుపుతున్నారు. మరోవైపు ప్రసిద్ధ భద్రాచలం రామాలయంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. స్వామివారి పాదాలకు స్వర్ణ పుష్పాలతో అర్చన చేశారు. అనంతరం శ్రీరామరథంతో పట్టణంలో రథయాత్ర చేపట్టారు. వేద మంత్రలతో, మంగళవాయిద్యాలతో, హరిదాసుల కీర్తనల మధ్య అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి రథయాత్ర రంగరంగ వైభవంగా కొనసాగింది. శోభాయాత్ర సందర్భంగా […]

Congress : రేపు కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో కమిటీ భేటీ.. హాజరు కానున్న సీఎం రేవంత్..
Mancherial : అర్ధరాత్రి పురిటి నొప్పులు.. అటవీ ప్రాంతంలో డెలివరీ.. అతడే దేవుడయ్యాడు..
Higher Education : ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ గా లింబాద్రి.. వైస్ ఛైర్మన్ గా వెంకటరమణ కొనసాగింపు..
TSPSC : ముగిసిన టిఎస్పీఎస్సీ మెంబర్స్ అప్లికేషన్ ప్రాసెస్.. సీఎం రాగానే నిర్ణయం..!
CM Revanth Reddy : దావోస్ టూ లండన్.. మూడు రోజులపాటు లండన్ లోనే సీఎం రేవంత్..

CM Revanth Reddy : దావోస్ టూ లండన్.. మూడు రోజులపాటు లండన్ లోనే సీఎం రేవంత్..

CM Revanth Reddy : దావోస్ టూర్ ముగించుకున్న రేవంత్ రెడ్డి 3 రోజల పాటు లండన్‌‌లో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన లండన్ చేరుకున్నారు. తెలుగువాళ్ల ఆత్మీయ కలయిక అంటూ ఇవాళ హెస్టన్ హైడ్ హోటల్, నార్త్ హైడ్ లేన్, హౌన్స్‌లో జరిగే ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రేపటి అద్బుత తెలంగాణ కోసం మార్పు మొదలైంది అనే ట్యాగ్‌లైన్‌తో యూకేలోని తెలంగాణ ప్రవాస సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక రేవంత్ రెడ్డి హైద్రాబాద్‌ను, తెలంగాణను ఏవిధంగా డెవెలప్ చేయాలి అనుకుంటున్నారో.. ఆయన డెవెలెప్మెంట్ ప్లాన్ ఏంటో లండన్ టూర్ లో వివరించనున్నారు.

Big Stories

×