BigTV English
Higher Education : ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ గా లింబాద్రి.. వైస్ ఛైర్మన్ గా వెంకటరమణ కొనసాగింపు..
TSPSC : ముగిసిన టిఎస్పీఎస్సీ మెంబర్స్ అప్లికేషన్ ప్రాసెస్.. సీఎం రాగానే నిర్ణయం..!
CM Revanth Reddy : దావోస్ టూ లండన్.. మూడు రోజులపాటు లండన్ లోనే సీఎం రేవంత్..

CM Revanth Reddy : దావోస్ టూ లండన్.. మూడు రోజులపాటు లండన్ లోనే సీఎం రేవంత్..

CM Revanth Reddy : దావోస్ టూర్ ముగించుకున్న రేవంత్ రెడ్డి 3 రోజల పాటు లండన్‌‌లో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన లండన్ చేరుకున్నారు. తెలుగువాళ్ల ఆత్మీయ కలయిక అంటూ ఇవాళ హెస్టన్ హైడ్ హోటల్, నార్త్ హైడ్ లేన్, హౌన్స్‌లో జరిగే ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రేపటి అద్బుత తెలంగాణ కోసం మార్పు మొదలైంది అనే ట్యాగ్‌లైన్‌తో యూకేలోని తెలంగాణ ప్రవాస సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక రేవంత్ రెడ్డి హైద్రాబాద్‌ను, తెలంగాణను ఏవిధంగా డెవెలప్ చేయాలి అనుకుంటున్నారో.. ఆయన డెవెలెప్మెంట్ ప్లాన్ ఏంటో లండన్ టూర్ లో వివరించనున్నారు.

Ponnam Prabhakar : ‘హంతకులే సంతాప సభ పెట్టినట్లు ఉంది..’ సర్పంచ్ ఆత్మీయ సమావేశాలపై కేటీఆర్‌‌కు మంత్రి కౌంటర్..

Ponnam Prabhakar : ‘హంతకులే సంతాప సభ పెట్టినట్లు ఉంది..’ సర్పంచ్ ఆత్మీయ సమావేశాలపై కేటీఆర్‌‌కు మంత్రి కౌంటర్..

Ponnam Prabhakar : సిరిసిల్లలోని బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌లో నిర్వహించిన సర్పంచ్‌ల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్‌కు వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. హంతకులే సంతాప సభ పెట్టినట్లుందని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. పనుల పేరుతో..సస్పెన్షన్ల పేరుతో వారిని వేధించింది నిజం కాదా అంటూ మండిపడ్డారు పొన్నం ప్రభాకర్‌. బీఆర్‌ఎస్‌ హయాంలో 1100 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో 20 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఇప్పుడు మళ్లీ రాజకీయాలకు తెరలేపితే మిమ్మల్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు మంత్రి పొన్నం.

MURDERS : హత్యలకు అడ్డాగా హైదరాబాద్.. వారం రోజుల్లో అరడజన్ కి పైగా మర్డర్స్..

MURDERS : హత్యలకు అడ్డాగా హైదరాబాద్.. వారం రోజుల్లో అరడజన్ కి పైగా మర్డర్స్..

MURDERS IN HYDERABAD : హైదరాబాద్ శివారు ప్రాంతాలు హత్యలు, ఆత్మహత్యలకు అడ్డాగా మారాయి. వారం రోజుల్లో అరడజనకు పైగా ఘటనలు వెలుగు చూశాయి. మంగళవారం ఒక్కరోజే మూడు ఘటనలతో నగరం ఉలిక్కి పడింది. బ్రాహ్మణపల్లి ఔటర్ రింగురోడ్డు దగ్గర మృతదేహం కలకలం రేపింది. గోనే సంచిలో మృతదేహాన్ని మూటకట్టి ఔటర్ రింగ్ రోడ్‌పై నుండి గుర్తుతెలియని వ్యక్తులు కిందకి పారేశారు. దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Secunderabad : మటన్‌ పెట్టిన చిచ్చు.. వ్యక్తి దారుణ హత్య..
TS RTC : రికార్డ్ కలెక్షన్స్.. ఒక్క రోజే 52.78 లక్షల మంది ప్రయాణం..
Ayodhya :  శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ..  రామ్‌చరణ్‌ దంపతులకు ఆహ్వానం ..

Ayodhya : శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ.. రామ్‌చరణ్‌ దంపతులకు ఆహ్వానం ..

Ayodhya : జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు అయోధ్య నుంచి ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, వ్యాపారులకు, సినీనటులకు ఆహ్వానాలు అందుతున్నాయి. రామమందిర ట్రస్టు ప్రతినిధులు హీరో రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులను ఆహ్వానించారు. ఇప్పటివరకు చిరంజీవి, ప్రభాస్‌, అమితాబ్ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ దంపతులు, రాజ్‌కుమార్‌ హిరాణీ, రోహిత్‌ శెట్టి, ధనుష్‌ ఆహ్వానాలు అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు దేశ ప్రజల […]

Nalgonda Mp ticket : నల్గొండ ఎంపీ టికెట్ కోసం తీవ్ర పోటీ .. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం ఎటు?
Mallu Ravi :  అభివృద్దిని ఓర్వలేకపోతున్న బీఆర్ఎస్ నేతలు.. విమర్శించిన మల్లురవి..
Land Kabza :  కబ్జా గులాబీలు..  కన్ను పడిందంటే అంతే..

Land Kabza : కబ్జా గులాబీలు.. కన్ను పడిందంటే అంతే..

Land Kabza : గులాబీ పాలనలో తెలంగాణ మాగాణిలో కబ్జాలు మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్టుగా సాగాయి. భూమి ప్రైవేటుదైనా.. ప్రభుత్వానిదైనా.. గులాబీ నేతల కన్ను పడిందంటే వారి పరం కావాల్సిందే అన్నట్టుగా పరిస్థితి ఉందని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇన్నాళ్ల పాటు అధికార పరదాను అడ్డుపెట్టి దాచేసిన అవినీతి బాగోతాలన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీఆర్‌ఎస్‌ హయాంలో నెంబర్‌ టూ.. ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న నేత కనుసన్నల్లో సాగిన ఓ కబ్జా పర్వం ఇన్నాళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఖతర్నాక్‌ ప్లాన్‌తో సర్వే నంబర్లు మాయం చేసి పదంటే పదే రోజుల్లో ఫైల్స్ కదిలించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేసేశారు.

Student Suicide : గంజాయికి బానిసై.. రైలు కింద పడి బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..
Telangana Workers : పొట్టచేత పట్టుకుని గల్ఫ్ వెళ్లిన కార్మికులు.. చేతులు ఎత్తేసిన కంపెనీ..
Nagole Road Accident : బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్.. తండ్రి,కొడుకు మృతి
Jeedimetla: లైంగికంగా వేధించిన తండ్రి.. సహాయం పేరుతో మరో వ్యక్తి అత్యాచారం

Big Stories

×