BigTV English
Advertisement
TS RTC : రికార్డ్ కలెక్షన్స్.. ఒక్క రోజే 52.78 లక్షల మంది ప్రయాణం..
Ayodhya :  శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ..  రామ్‌చరణ్‌ దంపతులకు ఆహ్వానం ..

Ayodhya : శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ.. రామ్‌చరణ్‌ దంపతులకు ఆహ్వానం ..

Ayodhya : జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు అయోధ్య నుంచి ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, వ్యాపారులకు, సినీనటులకు ఆహ్వానాలు అందుతున్నాయి. రామమందిర ట్రస్టు ప్రతినిధులు హీరో రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులను ఆహ్వానించారు. ఇప్పటివరకు చిరంజీవి, ప్రభాస్‌, అమితాబ్ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ దంపతులు, రాజ్‌కుమార్‌ హిరాణీ, రోహిత్‌ శెట్టి, ధనుష్‌ ఆహ్వానాలు అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు దేశ ప్రజల […]

Nalgonda Mp ticket : నల్గొండ ఎంపీ టికెట్ కోసం తీవ్ర పోటీ .. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం ఎటు?
Mallu Ravi :  అభివృద్దిని ఓర్వలేకపోతున్న బీఆర్ఎస్ నేతలు.. విమర్శించిన మల్లురవి..
Land Kabza :  కబ్జా గులాబీలు..  కన్ను పడిందంటే అంతే..

Land Kabza : కబ్జా గులాబీలు.. కన్ను పడిందంటే అంతే..

Land Kabza : గులాబీ పాలనలో తెలంగాణ మాగాణిలో కబ్జాలు మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్టుగా సాగాయి. భూమి ప్రైవేటుదైనా.. ప్రభుత్వానిదైనా.. గులాబీ నేతల కన్ను పడిందంటే వారి పరం కావాల్సిందే అన్నట్టుగా పరిస్థితి ఉందని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇన్నాళ్ల పాటు అధికార పరదాను అడ్డుపెట్టి దాచేసిన అవినీతి బాగోతాలన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీఆర్‌ఎస్‌ హయాంలో నెంబర్‌ టూ.. ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న నేత కనుసన్నల్లో సాగిన ఓ కబ్జా పర్వం ఇన్నాళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఖతర్నాక్‌ ప్లాన్‌తో సర్వే నంబర్లు మాయం చేసి పదంటే పదే రోజుల్లో ఫైల్స్ కదిలించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేసేశారు.

Student Suicide : గంజాయికి బానిసై.. రైలు కింద పడి బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..
Telangana Workers : పొట్టచేత పట్టుకుని గల్ఫ్ వెళ్లిన కార్మికులు.. చేతులు ఎత్తేసిన కంపెనీ..
Nagole Road Accident : బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్.. తండ్రి,కొడుకు మృతి
Jeedimetla: లైంగికంగా వేధించిన తండ్రి.. సహాయం పేరుతో మరో వ్యక్తి అత్యాచారం
Telangana Crop Insurance : అన్నదాతకు పంట బీమా.. ఎప్పుడంటే?
Essential prices : పెరిగిన నిత్యావసర ధరలు.. నోటికి అందని రుచి..
Nalgonda : పోస్టాఫీస్ లో ఘరానా మోసం.. నకిలీ పాస్ పుస్తకాలతో కోటిన్నర స్వాహా..
CM Revanth Reddy : అమరరాజా కంపెనీకి సహకరిస్తాం.. సీఎం రేవంత్ హామీ..
Biryani  : కొత్త సంవత్సరంలో బిర్యానీ క్రేజ్.. నిమిషానికి 1,244 ఆర్డర్లు..
Mahbubnagar :  న్యూ ఇయర్ వేడుకల వేళ.. గురుకుల కళాశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి

Big Stories

×