BigTV English

Marriage: మూడేళ్లుగా సహజీవనం.. ఇద్దరి మెడలో ఒకేవేదికపై తాళికట్టిన యువకుడు

Marriage: మూడేళ్లుగా సహజీవనం.. ఇద్దరి మెడలో ఒకేవేదికపై తాళికట్టిన యువకుడు

Marriage: పెళ్లి చేసుకోవడం.. కొన్ని రోజులు కాపురం చేశాక మనస్పర్థాలు రావడంతో విడిపోవడం.. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇద్దరు అమ్మాయిలను ఒకే సారి పెళ్లి చేసుకున్నాడు. ఒకే మండపంపై ఒకే ముహూర్తానికి ఇద్దరి మెడలో తాళి కట్టాడు.


భద్రాద్రి జిల్లా ఎర్రబోరు గ్రామంలో జరిగింది ఈ ఘటన. సత్తిబాబు అనే వ్యక్తి స్వప్న, సునీతలతో ఒకరికి తెలియకుండా ఒకరితో మూడేళ్లుగా సహజీవనం చేశాడు. ఇప్పటికే సునీతకు ఓ బాబు ఉండగా.. ఇటీవల స్వప్నకు ఓపాప జన్మించింది. దీంతో ఈ విషయం బయటపడింది. ఈక్రమంలో ఇద్దరూ తమను పెళ్లి చేసుకోవాలని సత్తిబాబును వేధించారు.

దీంతో చేసేది ఏమీ లేక ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు సత్తిబాబు. ఈ విషయాన్ని పెద్దలకు కూడా చెప్పడంతో వారు అందుకు అంగీకరించారు. ఇటీవల వారి పెళ్లిని వైభవంగా జరిపించారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×