E-Paper
Advertisement

Marriage: మూడేళ్లుగా సహజీవనం.. ఇద్దరి మెడలో ఒకేవేదికపై తాళికట్టిన యువకుడు

Marriage: మూడేళ్లుగా సహజీవనం.. ఇద్దరి మెడలో ఒకేవేదికపై తాళికట్టిన యువకుడు
Advertisement

Marriage: పెళ్లి చేసుకోవడం.. కొన్ని రోజులు కాపురం చేశాక మనస్పర్థాలు రావడంతో విడిపోవడం.. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇద్దరు అమ్మాయిలను ఒకే సారి పెళ్లి చేసుకున్నాడు. ఒకే మండపంపై ఒకే ముహూర్తానికి ఇద్దరి మెడలో తాళి కట్టాడు.

భద్రాద్రి జిల్లా ఎర్రబోరు గ్రామంలో జరిగింది ఈ ఘటన. సత్తిబాబు అనే వ్యక్తి స్వప్న, సునీతలతో ఒకరికి తెలియకుండా ఒకరితో మూడేళ్లుగా సహజీవనం చేశాడు. ఇప్పటికే సునీతకు ఓ బాబు ఉండగా.. ఇటీవల స్వప్నకు ఓపాప జన్మించింది. దీంతో ఈ విషయం బయటపడింది. ఈక్రమంలో ఇద్దరూ తమను పెళ్లి చేసుకోవాలని సత్తిబాబును వేధించారు.

Advertisement

దీంతో చేసేది ఏమీ లేక ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు సత్తిబాబు. ఈ విషయాన్ని పెద్దలకు కూడా చెప్పడంతో వారు అందుకు అంగీకరించారు. ఇటీవల వారి పెళ్లిని వైభవంగా జరిపించారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×