E-Paper
Advertisement

కేటీఆర్ 2 వేల నోటు లాంటివాడు.. మెరుస్తాడు కానీ చెల్లడు.. మెట్టు సాయికుమార్ సంచలన వ్యాఖ్యలు!

కేటీఆర్ 2 వేల నోటు లాంటివాడు.. మెరుస్తాడు కానీ చెల్లడు.. మెట్టు సాయికుమార్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Mettu Sai Kumar: స్వేచ్ఛ బ్యూరో: పదేళ్ల పాటు బూతులు మాట్లాడిన బీఆర్ఎస్..ఇప్పుడు నీతులు చెబితే ప్రజలెవ్వరూ వినే స్థాయిలో లేరని కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. ఆదివారం కూడా హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

అబద్ధాలలో హరీష్, కేటీఆర్ పోటీ పడుతున్నారన్నారు. కేటీఆర్ అంటే కోతల రామారావు అని విమర్శించారు. కేటీఆర్ 2 వేల నోటు లాగ దగడగలాడుతాడని, కానీ చెల్లదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులకు నిజాలు మాట్లాడితే పక్షవాతం వచ్చే రోగం ఉన్నదన్నారు. అందుకే నిత్యం ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్నారు.

Advertisement

ఇక గతంలో హరీష్​ రావు కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నించారని చైర్మన్ గుర్తు చేశారు. ఇక కేటీఆర్ ఎన్ని కోతలు కోసినా.. సోషల్ మీడియాలో ఎన్ని రాతలు రాసినా.. అధికారంలోకి రాలేరన్నారు. 2034 వరకు సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటారన్నారు. రైతులకు, దళితులకు, మల్లన్న సాగర్ బాధితులను హింస పెట్టింది కేటీఆర్, హరీష్​ రావులేనని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణతో రక్తబంధం తెగిపోయిందన్నారు.

Also Read: ఢిల్లీలో భట్టి విక్రమార్క బిజీ బిజీ.. ఖర్గే, వేణుగోపాల్‌లతో హైలెవల్ మీటింగ్!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×