E-Paper
Advertisement

BRS Protest: ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి.. గన్ పార్కు వద్ద బీఆర్ఎస్ నిరసన

BRS Protest: ఫీజు రీయింబర్స్మెంట్  నిధులు విడుదల చేయాలి.. గన్ పార్కు వద్ద బీఆర్ఎస్ నిరసన
Advertisement

BRS Protest:  ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. గన్ పార్క్ వద్ద సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు కొర్రీలు, పేద విద్యార్థులకు వర్రిలు అంటూ ప్ల కార్డ్స్ ప్రదర్శించారు. అక్కడి నుంచి గన్ పార్కు నుంచి ర్యాలీగా అసెంబ్లీలోని ఎంట్రీ దగ్గరకు చేరుకొని నిరసన తెలిపారు.

Also Read: Uttam Kumar Reddy: ఎగుమతులతో సివిల్ సప్లై శాఖపై తప్పిన రూ.13 కోట్ల ఆర్థిక భారం : అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

Advertisement

శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్టే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ సకాలంలో రాక అనేక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారన్నారు. 12 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన అత్యంత ప్రాధాన్యత కలిగిన ఫీజు రీయింబర్స్ మెంట్ కేసీఆర్ కొనసాగించారన్నారు. విద్యార్థుల బంగారు బాటకు కేసీఆర్ మార్గం చూయిస్తే, ఈ ప్రభుత్వం పేద విద్యార్థులకు చదువుకు దూరం చేస్తుందన్నారు. ఇప్పటికైనా సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: Brahmamgari Kalagnanam: బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసా..?

Tags

Related News

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

Big Stories

Advertisement
×