BigTV English

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
Advertisement

Telangana Assembly live updates(TS today news): తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు.. ఆయన క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సబితకు క్షమాపణలు చెప్పాలని సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన చేశారు. సీఎం క్షమాపణ చెప్పే వరకూ అక్కడి నుంచి కదిలేది లేదంటూ.. నినాదాలు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ తో బయటికి పంపించేశారు. వారందరినీ తెలంగాణ భవన్ కు తరలించారు.


అంతకుముందు స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా మర్యాదలు పాటించాలని సూచించారు. కూర్చోకపోతే ఎవరికీ మైక్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. స్పీకర్ ను ఎన్నిసార్లు మైక్ ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని వాపోయారు ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇన్ని ఆంక్షలు లేవన్నారు.

 

Related News

Telangana News: బీసీ రిజర్వేషన్ల అంశం.. ఎస్ఎల్‌పీ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరణ, పాత పద్దతిలో ఎన్నికలు?

Telangana politics: మీనాక్షి నటరాజన్ దగ్గరకు కొండా సురేఖ..

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. నేతల మధ్య మాటల యుద్ధం, కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Supreme Court: సుప్రీంపై సర్కారు ఆశలు.. రిజర్వేషన్లపై రేవంత్ ప్రయత్నాలు ఫలిస్తాయా!

Hyderabad: 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్..

Konda Surekha: మా అమ్మనే అరెస్ట్ చేస్తారా..? రాత్రి కొండ సురేఖ ఇంటి వద్ద ఏం జరిగిందంటే..

Trolling On Ktr: మానవత్వం, కాకరకాయ.. కేటీఆర్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్

Hyderabad: మిస్టర్ టీ యజమాని నవీన్ రెడ్డి నగర బహిష్కరణ.. రాచకొండ పోలీసు కమిషనర్ నోటీస్ జారీ

Big Stories

×