E-Paper
Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఇక పార్లమెంట్ మోడల్.. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్

తెలంగాణ అసెంబ్లీ ఇక పార్లమెంట్ మోడల్.. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్

తెలంగాణ శాసనసభ రూపురేఖలను సమూలంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ప్రాంగణాన్ని దేశ రాజధానిలోని పార్లమెంటు తరహాలో తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక భవనాల విశిష్టత దెబ్బతినకుండానే అత్యాధునిక హంగులు అద్దాలని స్పష్టం చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శాసనసభ గౌరవం పెంపొందించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి సూచించారు. సభ్యుల ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రజాప్రతినిధుల కోసం పబ్లిక్ […]

మంత్రులు గాలికి తిరుగుతున్నారా? ఏలేటి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం గట్టి కౌంటర్
గన్ సైగలు.. నోటి దురద.. పాడి కౌశిక్ రెడ్డి పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
గన్ పార్క్ వేదికగా బీఆర్ఎస్ గర్జన.. మంత్రి పొంగులేటి లక్ష్యంగా ఎమ్మెల్యేల భారీ నిరసన!

గన్ పార్క్ వేదికగా బీఆర్ఎస్ గర్జన.. మంత్రి పొంగులేటి లక్ష్యంగా ఎమ్మెల్యేల భారీ నిరసన!

BRS Protest: తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామాలు సెగలు పుట్టిస్తున్నాయి. హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం సాక్షిగా బీఆర్ఎస్ శాసనసభ్యులు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్యంగా ఈ ఆందోళన సాగింది. ప్లకార్డులు చేబూని, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో గన్ పార్క్ పరిసరాలను హోరెత్తించారు. అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం, ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మంత్రి పొంగులేటిపై […]

Harish Rao: అసత్య ఆరోపణలు చేస్తే..  నన్ను వెంటనే ఉరితీయండి, అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం
Assembly Attendance: లైవ్‌లో బట్టబయలైన ఎమ్మెల్యేల బండారం.. వీళ్ల అసలు రంగు ఇదేనా అంటూ..?
Telangana Assembly: అసెంబ్లీలో ఉద్యోగాల రగడ.. హరీశ్‌రావుకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్

Telangana Assembly: అసెంబ్లీలో ఉద్యోగాల రగడ.. హరీశ్‌రావుకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ శాసనసభలో ఉద్యోగాల భర్తీ రైతుల రుణమాఫీ అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అశోక్ నగర్ లాఠీచార్జీల ఘటనను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనల్లో బిజీగా ఉన్నారని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. అమాయక యువత తలలు పగులుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావు […]

KTR: ఓట్ల కోసం కోటి మోసాలు.. 840 రోజులైనా ఒక్క గ్యారెంటీ కూడా..? కేటీఆర్ సంచలన విమర్శలు

KTR: ఓట్ల కోసం కోటి మోసాలు.. 840 రోజులైనా ఒక్క గ్యారెంటీ కూడా..? కేటీఆర్ సంచలన విమర్శలు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం భారత రాష్ట్ర సమితి కీలక అడుగు వేసింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ.. ఈ గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ బిల్లుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అభయహస్తం మేనిఫెస్టోలోని అంశాలను చట్టంగా […]

Adluri Laxman: రాష్టంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేదు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

Adluri Laxman: రాష్టంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేదు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. తమ ఉనికిని చాటుకోవడానికే అసెంబ్లీలో బడ్జెట్ కాపీలను చింపివేస్తూ ప్రతిపక్ష సభ్యులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గురుకుల విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. 2023 డిసెంబర్ నుండి 2026 వరకు గురుకులాల నిర్వహణపై పూర్తిస్థాయిలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం […]

BRS Strategy: సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. పార్టీ నెక్ట్స్ ప్లాన్ అదేనట..?

BRS Strategy: సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. పార్టీ నెక్ట్స్ ప్లాన్ అదేనట..?

BRS Strategy: స్వేచ్చ బ్యూరో: మీడియాలో స్పేస్ కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అసెంబ్లీ కొనసాగినన్ని రోజులు ప్రతి రోజూ ఏదో ఒక అంశంపై నిరసనలు తెలపాలని పార్టీ ఆదేశించింది. ప్రతిపక్షం వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్లాలని అందుకు ప్రణాళికలతో వెళ్లాలని.. ఒకవైపు నిరసనలు.. అసెంబ్లీలో గళం.. మీడియా పాయింట్ లోనూ మాట్లాడాలి..ప్లకార్డులు ప్రదర్శించాలి.. ఏదోరకంగా ప్రజల్లోకి అంశాలపై కొట్లాడుతున్నామనే భావన తీసుకురావాలని..పార్టీపై ప్రజలకు నమ్మకం కలిగించేలా ముందుకుసాగాలని సూచించినట్లు సమాచారం. అందుకే పార్టీ ఎమ్మెల్యేలు, […]

CM Revanth Reddy: కేసీఆర్ ఇక అసెంబ్లీకి వచ్చేదెప్పుడు..? సభకు రాకపోయినా రూ.1.06 కోట్ల జీతం, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: కేసీఆర్ ఇక అసెంబ్లీకి వచ్చేదెప్పుడు..? సభకు రాకపోయినా రూ.1.06 కోట్ల జీతం, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. సభా సంప్రదాయాలను గౌరవించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఓ రేంజ్ లోమండిపడ్డారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు హాజరుకాకపోవడాన్ని తప్పుబట్టిన ముఖ్యమంత్రి.. విధులకు రాని ప్రజాప్రతినిధులకు జీతభత్యాలు ఇవ్వాలా వద్దా అనే అంశంపై సభలో లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు అలాగే […]

Minister Sridhar Babu: మూసీ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో మాటల యుద్ధం.. కేటీఆర్‌కు శ్రీధర్ బాబు కౌంటర్
KTR: మూసీ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో రాజకీయ రగడ.. ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

KTR: మూసీ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో రాజకీయ రగడ.. ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

KTR:  స్వేచ్ఛ, బ్యూరో:  మూసీ నది ప్రక్షాళనకు తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవం పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతుందని, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేత కే.టి.రామారావు అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను […]

Assembly Security: మంత్రిని, ఎమ్మెల్యేలను అడ్డుకున్న సెక్యూరిటీ పై సర్కార్ సీరియస్..!
Bandi Sanjay: అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగ ఉల్లంఘన.. మజ్లిస్ ఎమ్మెల్యేలపై చర్యలేవి, బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగ ఉల్లంఘన.. మజ్లిస్ ఎమ్మెల్యేలపై చర్యలేవి, బండి సంజయ్ ఫైర్

పవిత్రమైన అసెంబ్లీ వేదికగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రపతి గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం ఆలాపన తప్పనిసరి చేస్తూ 2026లో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షకులైన గవర్నర్ స్పీకర్ మండలి చైర్మన్ సమక్షంలోనే ఇంతటి ఉల్లంఘన జరిగినా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన రాష్ట్ర […]

Big Stories

×