E-Paper
Advertisement

బండి సంజయ్ కుమారున్ని అరెస్ట్ చేయాలని మహిళా నేతలు డిమాండ్.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా!

బండి సంజయ్ కుమారున్ని అరెస్ట్ చేయాలని మహిళా నేతలు డిమాండ్.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా!

Bandi Bhagirath: స్వేచ్చ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు. కేసు నమోదై మూడు రోజులు గడిచినా నిందితుడిపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. పోలీస్‌ స్టేషన్‌ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న మహిళలు నినాదాలు చేస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: తమిళనాడులో ఏం జరిగిందో చూడండి.. వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్‌ నైజం, ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

రాజీనామా చేయాలని డిమాండ్..

మంత్రి కుమారుడు కావడంతోనే కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి బండి సంజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధిత మైనర్ బాలికకు ప్రభుత్వం అండగా నిలిచి న్యాయం చేయాలని కోరారు. నిందితులపై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

Also Read: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా, ప్రపంచ బ్యాంకు టీంతో భేటీ.. నిధులపైనే ఫోకస్!

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×