E-Paper
Advertisement

బండి సంజయ్ కుమారున్ని అరెస్ట్ చేయాలని మహిళా నేతలు డిమాండ్.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా!

బండి సంజయ్ కుమారున్ని అరెస్ట్ చేయాలని మహిళా నేతలు డిమాండ్.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా!
Advertisement

Bandi Bhagirath: స్వేచ్చ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు. కేసు నమోదై మూడు రోజులు గడిచినా నిందితుడిపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. పోలీస్‌ స్టేషన్‌ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న మహిళలు నినాదాలు చేస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: తమిళనాడులో ఏం జరిగిందో చూడండి.. వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్‌ నైజం, ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

రాజీనామా చేయాలని డిమాండ్..

Advertisement

మంత్రి కుమారుడు కావడంతోనే కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి బండి సంజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధిత మైనర్ బాలికకు ప్రభుత్వం అండగా నిలిచి న్యాయం చేయాలని కోరారు. నిందితులపై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

Also Read: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా, ప్రపంచ బ్యాంకు టీంతో భేటీ.. నిధులపైనే ఫోకస్!

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×