BigTV English

CM Revanth Reddy: తెలంగాణకు ప్రత్యేక గౌరవం.. యువకవికి సీఎం రేవంత్ అభినందనలు

CM Revanth Reddy: తెలంగాణకు ప్రత్యేక గౌరవం.. యువకవికి సీఎం రేవంత్ అభినందనలు

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2024 వరించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల గిరిజన బిడ్డ రమేశ్ నాయక్‌కు ఈ పురస్కారం అందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రత్యేక ట్వీట్ చేశారు. ఈఏడాది వివిధ భాషల్లో అత్యుత్తమ రచనలు చేసిన రచయితలకు యువ, బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే.


గొప్ప వరం
చిన్న వయస్సులో ధావ్లో రచనకు పురస్కారం రావడంతో రమేష్‌కు సీఎం అభినందనలు తెలిపారు. ఈ అవార్డు గిరిజనుల సంస్క‌తి, సంప్రదాయాలకు మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి గొప్ప వరమన్నారు. రమేష్.. భవిష్యత్తులో మరిన్ని రచనలు చేసి సాహిత్య రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు.


Related News

Telangana: భయం గుప్పిట్లో చందనపల్లి గ్రామం.. నెల రోజుల్లో 20 మంది బలి

CM Progress Report: దేశానికే ఆదర్శం టీ -ఫైబర్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?

Global Study Expo 2025: గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025, తక్కువ ఖర్చుతో విదేశీ విద్య, స్టూడెంట్స్ మాటల్లో

Hyderabad Accident: ఎల్‌బీనగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం, బైక్‌ని ఢీ కొట్టిన కారు, నుజ్జుయిన కారు

Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Janagam District: రియల్లీ గ్రేట్.. ఆటోలోనే పురుడు పోసిన ఆశా వర్కర్లు.. జనగాం జిల్లాలో ఘటన

Big Stories

×