BigTV English

CM Revanth Reddy: మాజీ ఎమ్మెల్సీ ఇక లేరు.. సీఎం, పీసీసీ చీఫ్ సంతాపం

CM Revanth Reddy: మాజీ ఎమ్మెల్సీ ఇక లేరు.. సీఎం, పీసీసీ చీఫ్ సంతాపం

CM Revanth Reddy: మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. సత్యనారాయణ మృతి పట్ల సంతాపం తెలిపింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, శాసనమండలి సభ్యులుగా ఆయన చేసిన సేవలు తెలంగాణ సమాజం మరిచిపోలేనివని గురు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.


అటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు. ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన ఆర్. సత్యనారాయణ మండలి సభ్యులుగా తన సేవలు అందించారని ఆయన గుర్తు చేసుకున్నారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు.

 

Related News

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Big Stories

×