BigTV English

CM Revanth Reddy: మాజీ ఎమ్మెల్సీ ఇక లేరు.. సీఎం, పీసీసీ చీఫ్ సంతాపం

CM Revanth Reddy: మాజీ ఎమ్మెల్సీ ఇక లేరు.. సీఎం, పీసీసీ చీఫ్ సంతాపం

CM Revanth Reddy: మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. సత్యనారాయణ మృతి పట్ల సంతాపం తెలిపింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, శాసనమండలి సభ్యులుగా ఆయన చేసిన సేవలు తెలంగాణ సమాజం మరిచిపోలేనివని గురు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.


అటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు. ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన ఆర్. సత్యనారాయణ మండలి సభ్యులుగా తన సేవలు అందించారని ఆయన గుర్తు చేసుకున్నారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు.

 

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×