E-Paper
Advertisement

CM Revanth Reddy: మాజీ ఎమ్మెల్సీ ఇక లేరు.. సీఎం, పీసీసీ చీఫ్ సంతాపం

CM Revanth Reddy: మాజీ ఎమ్మెల్సీ ఇక లేరు.. సీఎం, పీసీసీ చీఫ్ సంతాపం

CM Revanth Reddy: మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. సత్యనారాయణ మృతి పట్ల సంతాపం తెలిపింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, శాసనమండలి సభ్యులుగా ఆయన చేసిన సేవలు తెలంగాణ సమాజం మరిచిపోలేనివని గురు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

అటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు. ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన ఆర్. సత్యనారాయణ మండలి సభ్యులుగా తన సేవలు అందించారని ఆయన గుర్తు చేసుకున్నారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు.

 

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×