BigTV English
Rajnath Singh: 100 మందికి పైగా ఉగ్రవాదులను లేపేశాం.. ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదు: రాజ్‌నాథ్ సింగ్
UM Rajnath Singh: పాకిస్తాన్ నీ పిలక పీకిస్తాన్.. కాశ్మీర్ గడ్డపై రాజ్నాథ్ సాలిడ్ వార్నింగ్
Défense Minister Rajnath: అడుక్కుతినేవాళ్ల చేతిలో అణ్వాయుధాలు.. పాక్ పై రక్షణ మంత్రి రాజ్ నాథ్ ఘాటు వ్యాఖ్యలు
India Vs Pakistan War : జుజుబీ.. ఈ నవ్వులు చూస్తే పాక్ చచ్చిపోవాల్సిందే.. వార్ వన్‌సైడ్
Delhi:  100 మంది టెర్రరిస్టులు హతం, కీలక విషయాలు రక్షణశాఖ వెల్లడి

Delhi: 100 మంది టెర్రరిస్టులు హతం, కీలక విషయాలు రక్షణశాఖ వెల్లడి

Delhi: ఆపరేషన్ సిందూర్‌లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని తెలిపారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఆపరేషన్‌ కొనసాగుతుందన్నారు. జరుగుతున్న ఆపరేషన్‌కు సంబంధించి వివరాలు ఇవ్వలేమని తెలిపారు. అదే సమయంలో పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని వెల్లడించారు. భేటీలో ఏం జరిగింది? ఆపరేషన్ సిందూర్‌పై ఢిల్లీ గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీ నేతలు హాజరయ్యారు. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వివరాలను […]

Rajnath Singh: దేశ ప్రజలు కోరుకున్నది కచ్చితంగా జరిగి తీరుతుంది.. మీరే చూడండి..
Pahalgam Terror Attack : వదిలిపెట్టం.. బయటకు లాగి.. ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్

Pahalgam Terror Attack : వదిలిపెట్టం.. బయటకు లాగి.. ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్

Pahalgam Terror Attack : భారతావనికి హామీ ఇస్తున్నాం.. నరమేధానికి కారకులైన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టం అంటూ కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హత్యాకాండకు ధీటుగా బదులిస్తామని.. భారత ప్రభుత్వం ఉగ్రవాదులను అంతకంతకు దెబ్బకొడుతుందని హెచ్చరించారు. పెహల్గాం ఉగ్రదాడి పిరికిపంద చర్య అన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమంటూ పరోక్షంగా పాకిస్తాన్‌ను టార్గెట్ చేశారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని […]

CM Revanth Reddy: దేశ రక్షణకు అన్ని విధాలా సహకరిస్తా.. ఆ నేతల మాదిరిగా రాజకీయాలు చేయను.. సీఎం రేవంత్
Rajnath Singh Kashmir: ‘పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంకు కంటే ఎక్కువ అప్పు భారత్ ఇవ్వగలదు’.. కశ్మీర్‌లో రాజ్ నాథ్ సింగ్
J&K Kathua terror attack| ‘ప్రతీకారం తీర్చుకుంటాం’.. కఠువా ఉగ్రదాడిపై కేంద్రం
Ladakh Soldiers Died : సైనిక విన్యాసాలలో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి
Lok Sabha Speaker Election: కుదరని ఏకాభిప్రాయం.. తొలిసారి లోక్ సభ స్పీకర్ స్థానానికి ఎన్నిక..!
CM Revanth Reddy Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. రక్షణ శాఖ మంత్రితో భేటీ..
Rajnath Singh: మీకు చేతకాకపోతే చెప్పండి.. మేము రంగంలోకి దిగుతాం: పాక్‌కు భారత్ కౌంటర్
Akash-NG Missile : టార్గెట్‌ను హిట్ చేసిన మిస్సైల్.. ఆకాశ్‌ ఎన్‌జీ క్షిపణి పరీక్ష విజయవంతం..

Big Stories

×