E-Paper
Advertisement

CM Revanth Reddy: అధికారం పోయినా బలుపు తగ్గలేదు.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: అధికారం పోయినా బలుపు తగ్గలేదు.. సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy: పదేళ్ల పాలనలో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పంజాగుట్టలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం బయట కాదు..సచివాలయం లోపల పెడతామని రేవంత్ చెప్పారు. డిసెంబర్ 9 నాటికి సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.

రాజీవ్‌గాంధీ ఒక స్ఫూర్తి అని విప్లవాత్మమైన చైతన్యానికి రాజీవ్ గాంధీ ఆదర్శంగా పరిచయం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక కొంతమంది సన్నాసులు రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తామని మాట్లాడుతున్నారన్నారు. అధికారం పోయినా కొంతమందికి బలుపు తగ్గలేదని విమర్శించారు. రాజీవ్ గాంధీ విగ్రహంపై ఎప్పుడు చేయివేస్తావో చెప్పాలని సవాల్ విసిరారు.

Advertisement

రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకున్న చోట.. కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ విగ్రహం పెట్టాలని అనుకున్నారని చెప్పారు. కేసీఆర్ సచ్చుడు ఎప్పుడు.. ఆయన విగ్రహం పెట్టేది ఎప్పుడంటూ ఎద్దేవా చేశారు. ఎవరైనా రాజీవ్ గాంధీ విగ్రహంపై చేయి వేయండి.. చెప్పు తెగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు.

Also Read: కవిత‌కు నిరాశ.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చేవారం

Advertisement

దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం తప్పా? అమరుల స్తూపం దగ్గర పెడితే తప్పా? అని అడిగారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటున్నారని, మా జగ్గన్నకు నీ బాధ్యత ఇస్తున్నానన్నారు మీ అయ్య తెలంగాణను పదేళ్లు దోచుకున్న దొంగ అని, సచివాలయం ముందు దొంగలకు తావు లేదన్నారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×