BigTV English

CM Revanth Reddy: హస్తినలో సీఎం రేవంత్‌రెడ్డి.. ఈసారి

CM Revanth Reddy: హస్తినలో సీఎం రేవంత్‌రెడ్డి.. ఈసారి
Advertisement

CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మంగళవారం పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే‌ను పరామర్శించనున్నారు.


తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఉదయం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఆయన పరామర్శించనున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖత్వా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ అస్వస్థకు గురైన మల్లికార్జున ఖర్గే.

బీపీ పెరగడం వల్ల అస్వస్థతకు గురైనట్లు తెలిపారు డాక్టర్లు. ఈ విషయంలో తెలియగానే వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు ఢిల్లీ వెళ్లి ఖర్గేను పరామర్శించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం.


ఖర్గేను కలిసి పరామర్శించడంతోపాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. పార్టీ అగ్రనేతలను ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది. పనిలోపనిగా అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక‌గాంధీ లతో సీఎం రేవంత్ సమావేశమయ్యే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది దుర్మరణం

హైడ్రా, మూసీ ప్రక్షాళన తదితర అంశాలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో అందుకు గల కారణాలను అధిష్టానానికి వివరించే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related News

Hyderabad News: చిట్టీల పేరుతో ఆర్ఎంపీ డాక్టర్ కోట్ల రూపాయల మోసం.. హైదరాబాద్‌లో ఘటన

CM Revanth Reddy: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఇక అలా చేస్తే జీతంలో కోత.. త్వరలో కొత్త చట్టం: సీఎం రేవంత్

Wine Shops Applications: వైన్స్ టెండర్ల జోరు.. 82 మద్యం షాపులకు 3500 అప్లికేషన్స్

Naveen Yadav: జూబ్లీహిల్స్ బైపోల్.. నవీన్ యాదవ్‌కు పెరుగుతున్న గెలుపు అవకాశాలు..? కారణాలివే..!

CM Revanth Reddy: ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దు.. అధికారులపై సీఎం రేవంత్ ఫైర్

V Hanumantha Rao: బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలి.. కేంద్రానికి వీహెచ్ డిమాండ్

Wines Shops Closed: బంద్ వేళ.. మందు కూడా బందా? డోన్ట్ వర్రీ!

TG New Liquor Shops: మద్యం షాపుల దరఖాస్తులకు నేడే లాస్ట్.. కేటాయింపు ఎప్పుడంటే?

Big Stories

×