E-Paper
Advertisement

CM Revanth Reddy : స్వయంగా వినతి పత్రాలు స్వీకరణ.. సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ..

CM Revanth Reddy : స్వయంగా వినతి పత్రాలు స్వీకరణ.. సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ..

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరుతుండగా ఆయన కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వారిని చూసిన సీఎం స్వయంగా ప్రజల ముందుకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తామని.. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమన్నారు. మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని.. ప్రజలకు సేవ చేసేందుకే మేము ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలా ఇచ్చిన హామీలను విస్మరించమన్నారు. ఇచ్చిన హామీని అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి స్వయంగా తానే ప్రజలను వినతి పత్రాలను స్వీకరించారు. వినతి పత్రాల్లో పేర్కొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెళ్లి పోయారు.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×