E-Paper
Advertisement

CM Revanth Reddy : స్వయంగా వినతి పత్రాలు స్వీకరణ.. సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ..

CM Revanth Reddy : స్వయంగా వినతి పత్రాలు స్వీకరణ.. సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ..
Advertisement

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరుతుండగా ఆయన కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వారిని చూసిన సీఎం స్వయంగా ప్రజల ముందుకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తామని.. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమన్నారు. మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని.. ప్రజలకు సేవ చేసేందుకే మేము ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలా ఇచ్చిన హామీలను విస్మరించమన్నారు. ఇచ్చిన హామీని అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి స్వయంగా తానే ప్రజలను వినతి పత్రాలను స్వీకరించారు. వినతి పత్రాల్లో పేర్కొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెళ్లి పోయారు.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×