E-Paper
Advertisement

Madhu Yashki Meets Jeevan Reddy: జీవన్‌రెడ్డితో మధుయాష్కీ భేటీ, కూల్ అయినట్టేనా?

Madhu Yashki Meets Jeevan Reddy: జీవన్‌రెడ్డితో మధుయాష్కీ భేటీ, కూల్ అయినట్టేనా?

Madhu Yashki Meets Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అలక వీడారు. హైకమాండ్‌కు లేఖతో నేతలు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం జగిత్యాల వెళ్లారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ.

నాలుగురోజుల కిందట ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురయ్యాడు. దీనిపై జీవన్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కాంగ్రెస్‌లో ఉన్నా, తన అనుచరులకు రక్షణ లేదని ఆరోపించారు. గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి తన ఆవేదనను బయటపెట్టారు.

వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరడంపై జీవన్ రెడ్డి కాసింత ఆగ్రహంగా ఉన్నారు. ఈ వ్యవహారంపై పార్టీ హైకమాండ్ కు లేఖ రాశారాయన. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మంతనాలు సాగించారు.

హత్యకు గురైన గంగారెడ్డి కుటుంబాన్ని శనివారం ఉదయం పరామర్శించారు మధుయాష్కీ. తనకు తెలీకుండానే చేరికలను పార్టీ ప్రొత్సహించడాన్ని తప్పుబట్టారు జీవన్‌రెడ్డి.  మొత్తానికి నేతల మధ్య ఏయే అంశాలు చర్చలు వచ్చాయో తెలీదుగానీ, జీవన్‌రెడ్డి కాస్త కూల్ అయినట్టు కనిపిస్తోంది.

 

 

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×