BigTV English

Bhadrachalam: భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి

Bhadrachalam: భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి

Bhadrachalam: ఎగువ ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలకు భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటమట్టం 53 అడుగల చేరువలో ఉంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు.. కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 13.75 అడుగులకు చేరింది. దీంతో సముద్రంలోకి 13.26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


ఇదిలా ఉంటే.. ఏపీలోని కోనసీమ గ్రామాలు ఇంకా గోదావరి వరద ముంపులోనే ఉన్నాయి. గోదావరి ఉధృతి మళ్లీ పెరగడంతో లంకవాసులు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. దీంతో వరద ప్రాంతాల్లో ఏపీ మంత్రులు పర్యటించి పరిశీలించారు. విలీన మండలాల్లో పర్యటించిన మంత్రులు.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×