E-Paper
Advertisement

Sangareddy News: సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిన పత్తి మిల్లు, ఎగిసిపడిన మంటలు

Sangareddy News: సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిన పత్తి మిల్లు, ఎగిసిపడిన మంటలు
Advertisement

Sangareddy News: సమ్మర్ రాకముందే అగ్రిప్రమాదాలు జోరందుకున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ పత్తి మిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మిల్లులోని సామాగ్రి ఖాళి బూడిదైంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నాలుగైదు గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు.

ఆదివారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కంగ్టి మండలం తుర్కా వడగామలోని శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో ఈ ఘటన జరిగింది. ఏం జరిగిందో తెలీదుగానీ, వేకువజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అందులోని సిబ్బంది అలర్టయి, ఫైర్ ఇంజన్-పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

ఈలోగా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు అందులోని సామాగ్రి దాదాపు కాలి బూడిదైనట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మూడు వేల టన్నులకు పైగా పత్తి కాలపోయింది. దాదాపు రెండు కోట్ల నష్టం జరిగిందన్నది ఆ సంస్థ యజమాని మాట. అయితే ఈ ఘటనలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

 

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×