E-Paper
Advertisement

Notice to KTR : కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు.. ఎన్ని ప్రయత్నాలు చేసిన తప్పని చిక్కులు

Notice to KTR : కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు.. ఎన్ని ప్రయత్నాలు చేసిన తప్పని చిక్కులు

Notice to KTR : ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కు తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే.. ఈ కేసులో అనేక మార్లు కోర్టుల నుంచి ఉపశమనానికి ప్రయత్నిస్తున్నా.. విచారణ సంస్థలు మాత్రం ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కితెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా.. తాజాగా కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. చట్టాలకు, నిబంధనలకు నీళ్లొదిలి.. ఇష్టారాజ్యంగా కొంత మంది వ్యక్తులకు లబ్ధి చేకూర్చారనే విషయమై.. ఏసీబీ కేసు నమోదు చేయగా ఈ కేసు విచారణలో భాగంగా ఈనెల 6న ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయం లో విచారణకు హాజరుకావాలని ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×