E-Paper
Advertisement

Notice to KTR : కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు.. ఎన్ని ప్రయత్నాలు చేసిన తప్పని చిక్కులు

Notice to KTR : కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు.. ఎన్ని ప్రయత్నాలు చేసిన తప్పని చిక్కులు
Advertisement

Notice to KTR : ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కు తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే.. ఈ కేసులో అనేక మార్లు కోర్టుల నుంచి ఉపశమనానికి ప్రయత్నిస్తున్నా.. విచారణ సంస్థలు మాత్రం ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కితెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా.. తాజాగా కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. చట్టాలకు, నిబంధనలకు నీళ్లొదిలి.. ఇష్టారాజ్యంగా కొంత మంది వ్యక్తులకు లబ్ధి చేకూర్చారనే విషయమై.. ఏసీబీ కేసు నమోదు చేయగా ఈ కేసు విచారణలో భాగంగా ఈనెల 6న ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయం లో విచారణకు హాజరుకావాలని ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×