BigTV English
Advertisement

Formula E Race scandal: ఫార్ములా కేసులో కీలక పరిణామం.. ఆపై

Formula E Race scandal: ఫార్ములా కేసులో కీలక పరిణామం.. ఆపై

Formula E Race scandal: ఫార్ములా ఈ రేసు కేసు ఎంత వరకు వచ్చింది? ఇక కదలిక లేనట్టేనా? ఈ కేసు పనైపోయిందని భావిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుందా? ఎఫ్ఈవో కంపెనీకి ఏసీబీ నోటీసులు ఇచ్చిందా? రేపో మాపో మరోసారి ఏ-1, ఏ-2ను విచారించాలని ఆలోచన చేస్తుందా? అవుతునే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


ఫార్ములా ఈ రేసు కేసు విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటివరకు ప్రభుత్వం తరపున ఎంక్వైరీ చేసింది. ఇందులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏక్ నెక్ట్స్ జెన్ కంపెనీ ప్రతినిధులకు నోటీసులు ఇవ్వడం, దాదాపు మూడు గంటలపాటు విచారణ చేపట్టింది.

తాజాగా ఎఫ్‌ఈవో కంపెనీకి నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఈ కేసు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. అయితే తమకు నాలుగు వారాలు గడువు కావాలని ఏసీబీకి లేఖ పంపినట్టు సమాచారం. వారిని విచారించిన తర్వాత మరోసారి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ నోటీసులు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. సేకరించిన వివరాలు దగ్గరపెట్టి వీరిని విచారించనుంది. దీంతో ఏసీబీ పని పూర్తి కానుంది.


ముఖ్యంగా హెచ్ఎండీఏ నుంచి రూ. 55 కోట్లు బదిలీపై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో ఏస్ నెక్ట్స్ జెన్ నుంచి కావాల్సిన సమాచారం అందుకుంది. ఇక ఎఫ్ఈవో కంపెనీ వంతైంది. డబ్బులు లావాదేవీలు, కంపెనీ మధ్య జరిగిన ఒప్పందాలపై ఫోకస్ చేసింది. అలాగే ఏస్ నెక్ట్స్ జెన్-ఎఫ్ఈవో-గ్రీన్ కంపెనీ మధ్య ఏం జరిగిందనే దానిపై విచారణ చేపట్టనుంది. ఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులను విచారిస్తే లోగుట్టు బయటపడు తుందన్నది ఏసీబీ ఆలోచన.

ALSO READ:  పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO..! కాంగ్రెస్ లీడర్లు వినూత్న ప్రచారం

 

Related News

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Mahesh Kumar Goud: బీజేపీ ఎక్కడ పోటీ చేసినా.. అక్కడ ఓట్ చోరీ పక్కా..

Bandi Sanjay: ఆలయాలు కూల్చేస్తారా? 48 గంటలు టైం ఇస్తున్నా.. బండి సంజయ్ సంచలనం

Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Flying Squad Raids: కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు..? జూబ్లీ హిల్స్‌లో ఈసీ రైడ్స్

Big Stories

×