E-Paper
Advertisement

Formula E Race scandal: ఫార్ములా కేసులో కీలక పరిణామం.. ఆపై

Formula E Race scandal: ఫార్ములా కేసులో కీలక పరిణామం.. ఆపై
Advertisement

Formula E Race scandal: ఫార్ములా ఈ రేసు కేసు ఎంత వరకు వచ్చింది? ఇక కదలిక లేనట్టేనా? ఈ కేసు పనైపోయిందని భావిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుందా? ఎఫ్ఈవో కంపెనీకి ఏసీబీ నోటీసులు ఇచ్చిందా? రేపో మాపో మరోసారి ఏ-1, ఏ-2ను విచారించాలని ఆలోచన చేస్తుందా? అవుతునే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఫార్ములా ఈ రేసు కేసు విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటివరకు ప్రభుత్వం తరపున ఎంక్వైరీ చేసింది. ఇందులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏక్ నెక్ట్స్ జెన్ కంపెనీ ప్రతినిధులకు నోటీసులు ఇవ్వడం, దాదాపు మూడు గంటలపాటు విచారణ చేపట్టింది.

Advertisement

తాజాగా ఎఫ్‌ఈవో కంపెనీకి నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఈ కేసు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. అయితే తమకు నాలుగు వారాలు గడువు కావాలని ఏసీబీకి లేఖ పంపినట్టు సమాచారం. వారిని విచారించిన తర్వాత మరోసారి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ నోటీసులు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. సేకరించిన వివరాలు దగ్గరపెట్టి వీరిని విచారించనుంది. దీంతో ఏసీబీ పని పూర్తి కానుంది.

ముఖ్యంగా హెచ్ఎండీఏ నుంచి రూ. 55 కోట్లు బదిలీపై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో ఏస్ నెక్ట్స్ జెన్ నుంచి కావాల్సిన సమాచారం అందుకుంది. ఇక ఎఫ్ఈవో కంపెనీ వంతైంది. డబ్బులు లావాదేవీలు, కంపెనీ మధ్య జరిగిన ఒప్పందాలపై ఫోకస్ చేసింది. అలాగే ఏస్ నెక్ట్స్ జెన్-ఎఫ్ఈవో-గ్రీన్ కంపెనీ మధ్య ఏం జరిగిందనే దానిపై విచారణ చేపట్టనుంది. ఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులను విచారిస్తే లోగుట్టు బయటపడు తుందన్నది ఏసీబీ ఆలోచన.

Advertisement

ALSO READ:  పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO..! కాంగ్రెస్ లీడర్లు వినూత్న ప్రచారం

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×