E-Paper
Advertisement

Gandhi Bhavan PAC : కాంగ్రెస్ పీఏసీ భేటీ.. ఆ అంశాలపై చర్చ..

Gandhi Bhavan PAC : కాంగ్రెస్ పీఏసీ భేటీ.. ఆ అంశాలపై చర్చ..

Gandhi Bhavan PAC : హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ జరిగింది. పీఏసీ ఛైర్మన్‌ మాణిక్‌ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తొలి పీఏసీ భేటీ ఇది. పీఏసీ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే అంశంపై చర్చించారు.

పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్‌ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ఠాక్రే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులు చాలా కష్టపడ్డారని తెలిపారు. కాంగ్రెస్‌ విధానాలు, హామీలను ప్రజలు విశ్వసించారని అందుకే కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో మంచి విజయం కల్పించారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు.

ఆర్థిక పరిస్థితిని పీఏసీ సభ్యులు వివరించారని షబ్బీర్ అలీ సమావేశ వివరాలను వెల్లడించారు. గ్రామసభలు నిర్వహించిన 6 గ్యారంటీలు వివరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదన్నారు. నీటి పారుదల రంగంలోనూ, మిషన్ భగీరథ పేరుతో జరిగిన అవకతవకలు గుర్తించామన్నారు. అన్ని అంశాలపై జనవరి 28 నుంచి కార్యాచరణ చేపడతామన్నారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×