E-Paper
Advertisement

Gandhi Bhavan PAC : కాంగ్రెస్ పీఏసీ భేటీ.. ఆ అంశాలపై చర్చ..

Gandhi Bhavan PAC : కాంగ్రెస్ పీఏసీ భేటీ.. ఆ అంశాలపై చర్చ..
Advertisement

Gandhi Bhavan PAC : హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ జరిగింది. పీఏసీ ఛైర్మన్‌ మాణిక్‌ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తొలి పీఏసీ భేటీ ఇది. పీఏసీ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే అంశంపై చర్చించారు.

పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్‌ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ఠాక్రే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులు చాలా కష్టపడ్డారని తెలిపారు. కాంగ్రెస్‌ విధానాలు, హామీలను ప్రజలు విశ్వసించారని అందుకే కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో మంచి విజయం కల్పించారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు.

Advertisement

ఆర్థిక పరిస్థితిని పీఏసీ సభ్యులు వివరించారని షబ్బీర్ అలీ సమావేశ వివరాలను వెల్లడించారు. గ్రామసభలు నిర్వహించిన 6 గ్యారంటీలు వివరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదన్నారు. నీటి పారుదల రంగంలోనూ, మిషన్ భగీరథ పేరుతో జరిగిన అవకతవకలు గుర్తించామన్నారు. అన్ని అంశాలపై జనవరి 28 నుంచి కార్యాచరణ చేపడతామన్నారు.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×