E-Paper
Advertisement

TSPSC Group 1: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్ కొట్టివేత!

TSPSC Group 1: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్ కొట్టివేత!

TSPSC Group 1 Mains Exam 2024: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అదిరిపోెయే శుభవార్త అందింది. ఎట్టకేలకు తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. గతంలో గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన నోటీఫికేషన్ విడుదలైన తర్వాత ఈ నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తాజాగా, తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక, ఈనెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి.

అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 7 ప్రశ్నలకు సంబంధించిన తుది కీలో సరైన సమాధానం ఇవ్వలేదని పలువురు ఆరోపించారు. దీంతోపాటు ఆ ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని పలువురు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×