E-Paper
Advertisement

TSPSC Group 1: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్ కొట్టివేత!

TSPSC Group 1: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్ కొట్టివేత!

TSPSC Group 1 Mains Exam 2024: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అదిరిపోెయే శుభవార్త అందింది. ఎట్టకేలకు తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. గతంలో గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన నోటీఫికేషన్ విడుదలైన తర్వాత ఈ నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తాజాగా, తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక, ఈనెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి.

అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 7 ప్రశ్నలకు సంబంధించిన తుది కీలో సరైన సమాధానం ఇవ్వలేదని పలువురు ఆరోపించారు. దీంతోపాటు ఆ ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని పలువురు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×