E-Paper
Advertisement

CM Revanth Reddy: విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో యంగ్ ఇండియా పాఠశాలలు

CM Revanth Reddy: విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో యంగ్ ఇండియా పాఠశాలలు

Integrated schools in Telangana: రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రంలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఓ శుభవార్త చెప్పారు. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఏర్పాటు చేయనున్న ఆ పాఠశాలలకు యంగ్ ఇండియా పేరు పెట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. క్రీడా విశ్వవిద్యాలయంపై సీఎం సమీక్షా నిర్వహించారు.

Also Read: ఎందుకు మీకు మాత్రమే రుణమాఫీ కాలేదంటే..?

ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. క్రీడా శిక్షణ సంస్థలన్నీ కూడా ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా వర్సిటీని ఏర్పాటు చేయాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిని స్పోర్ట్స్ వర్సిటీని తీర్చిదిద్దాలని, భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికగా హైదరాబాద్ ను మార్చాలని ఆయన చెప్పారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×