BigTV English

Fake Tickets in Tirumala: తిరుమలలో బయటపడిన నకిలీ టికెట్ల దందా.. ఇందులో అధికారులకు కూడా వాటా ఉందంటా..?

Fake Tickets in Tirumala: తిరుమలలో బయటపడిన నకిలీ టికెట్ల దందా.. ఇందులో అధికారులకు కూడా వాటా ఉందంటా..?

Fake tickets in Tirumala(AP news today telugu): తిరుమల తిరుపతి దేవస్థానంలో నకిలీ టికెట్ల దందా బయటపడింది. తిరుమలలో నకిలీ రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను అమ్ముతున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. కలర్ జిరాక్స్ టికెట్లతో వెళ్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వైకుంఠంలోని స్కానింగ్ చేసే దగ్గర రుద్రసాగర్ అనే వ్యక్తి చొరవతో నకిలీ టికెట్లతో పలువురు భక్తులు దర్శనం క్యూలోకి వెళ్లారు. విజిలెన్స్ అధికారులు వారిని పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు.


Also Read: కోటవురట్ల ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత.. బయటి నుంచి ఎవరో..

ఓ పాత నేరస్థుడు చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని మోసం చేసి 4 టికెట్లకు గానూ రూ. పదకొండు వేలు వసూలు చేశాడంటా. ఆ మొత్తాన్ని రుద్రసాగర్ తో కలిసి పంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ నకిలీ టికెట్ల వ్యవహారంలో పలువురు ఏపీ టూరిజం, టీటీడీ కార్పొరేషన్ అధికారుల హస్తున్నట్లు తెలుస్తోందంటూ అందులో పేర్కొన్నారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.


Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×