E-Paper
Advertisement

Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డికి అస్వస్థత.. నిమ్స్ తరలింపు, ఏం జరిగింది?

Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డికి అస్వస్థత..  నిమ్స్ తరలింపు, ఏం జరిగింది?

Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని కుటుంబసభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలియగానే ఆయన మద్దతుదారులు షాక్‌కు గురయ్యారు.

కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థత గురయ్యారు. వెంటనే ఆయన్ని కుటుంబసభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పుడ్ పాయిజన్ అయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే కొందరు కాంగ్రెస్ నేతలు నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. జీవన్‌రెడ్డి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు జీవన్‌రెడ్డి ఆరోగ్యం విషయం తెలియగానే ఆయన నియోజకవర్గం మద్దతుదారులు కంగారు పడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు జీవన్‌రెడ్డి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.  ప్రస్తుతం ట్రీట్‌మెంట్ జరుగుతోందని, పర్వాలేదని చెప్పినట్టు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

మున్సిపల్ ఎన్నికలు, ఫలితాలతో పాటు ఛైర్మన్ ఎన్నిక వరకు జీవన్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారని కార్యకర్తలు చెబుతున్నారు.

 

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×