E-Paper
Advertisement

Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డికి అస్వస్థత.. నిమ్స్ తరలింపు, ఏం జరిగింది?

Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డికి అస్వస్థత..  నిమ్స్ తరలింపు, ఏం జరిగింది?
Advertisement

Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని కుటుంబసభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలియగానే ఆయన మద్దతుదారులు షాక్‌కు గురయ్యారు.

కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థత గురయ్యారు. వెంటనే ఆయన్ని కుటుంబసభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పుడ్ పాయిజన్ అయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే కొందరు కాంగ్రెస్ నేతలు నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. జీవన్‌రెడ్డి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

Advertisement

మరోవైపు జీవన్‌రెడ్డి ఆరోగ్యం విషయం తెలియగానే ఆయన నియోజకవర్గం మద్దతుదారులు కంగారు పడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు జీవన్‌రెడ్డి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.  ప్రస్తుతం ట్రీట్‌మెంట్ జరుగుతోందని, పర్వాలేదని చెప్పినట్టు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

మున్సిపల్ ఎన్నికలు, ఫలితాలతో పాటు ఛైర్మన్ ఎన్నిక వరకు జీవన్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారని కార్యకర్తలు చెబుతున్నారు.

Advertisement

 

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×