E-Paper
Advertisement

Jio 5G: కొత్తగా 5జీ నెట్‌వర్క్.. తెలుగు స్టేట్స్‌లో ఎక్కడంటే..

Jio 5G: కొత్తగా 5జీ నెట్‌వర్క్.. తెలుగు స్టేట్స్‌లో ఎక్కడంటే..
Advertisement

Jio 5G: 4జీ నెట్‌వర్క్‌తోనే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. ఇక 5జీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో మరింత రెచ్చిపోతున్నారు. అయితే 5జీ సేవలు కొన్ని కంపెనీలు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడంతో డిసప్పాయింట్మెంట్ తప్పట్లేదు. లేటెస్ట్‌గా రిలయన్స్ జియో మరన్ని సిటీస్‌లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో పలు తెలుగు రాష్ట్రాల నగరాలు సైతం ఉన్నాయి. ఇకనుంచి జియో 5జీ సేవలు అందుబాటులో ఉండే పట్టణాలు ఏవంటే..

తెలంగాణలో: హైదరాబాద్‌, వరంగల్, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, నల్గొండ, నిజామాబాద్‌, రామగుండం, ఆదిలాబాద్‌లో ఇప్పటికే జియో 5జీ నడుస్తోంది. ఇప్పుడు కొత్తగా.. జగిత్యాల, కోదాడ, కొత్తగూడెం, నిర్మల్‌, సంగారెడ్డి, సిద్దిపేట, తాండూరు, జహీరాబాద్‌లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో: విశాఖపట్నం, అనకాపల్లి, మచిలీపట్నం, అనంతపురం, భీమవరం, చీరాల చిత్తూరు, ఏలూరు, గుంతకల్‌, గుంటూరు, హిందూపూర్‌, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, నంద్యాల్‌, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తెనాలి, తిరుమల, తిరుపతి, విజయవాడ, విజయనగరంలో జియో 5జీ సర్వీసులు ఉన్నాయి. తాజాగా తాడిపత్రిలోనూ సర్వీసులు మొదలయ్యాయి.

కొత్తగా 5జీ అందుబాటులోకి తెచ్చిన నగరాల్లో వెల్‌కమ్‌ ఆఫర్‌ ప్రకటించింది జియో. అదనపు ఛార్జీలు లేకుండానే 1 జీబీపీఎస్‌ కంటే ఎక్కువ వేగంతో అపరిమిత డేటా ఇస్తోంది. 2023 డిసెంబర్‌ నాటికి 5జీ సేవలు ప్రతి పట్టణం/నగరంలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు రిలయన్స్ ప్రకటించింది.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×