E-Paper
Advertisement

Mahila Commission: కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి.. మహిళా కమిషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Mahila Commission: కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి.. మహిళా కమిషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
Advertisement

Telangana Mahila Commission Office: మహిళలకు ఉచిత బస్సు పథకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ఈ వివాదంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ ముందు హాజరయ్యేందుకు ఆయన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలతో కలసి వచ్చారు. అదే సమయంలో కేటీఆర్‌కు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

కేటీఆర్‌ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్ డిమాండ్‌ చేసింది. గేటు బయట మహిళ నేతలు బైఠాయించి నినాదాలు చేశారు. కేటీఆర్‌ బహిరంగం క్షమాపణ చెప్పే వరకు వెళ్లేది లేదని సునీతరావు డిమాండ్‌ చేశారు. సునీతరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మహిళ కమిషన్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్త జరిగింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. ఇరువర్గాలను పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×