E-Paper
Advertisement

Mahila Commission: కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి.. మహిళా కమిషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Mahila Commission: కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి.. మహిళా కమిషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Telangana Mahila Commission Office: మహిళలకు ఉచిత బస్సు పథకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ఈ వివాదంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ ముందు హాజరయ్యేందుకు ఆయన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలతో కలసి వచ్చారు. అదే సమయంలో కేటీఆర్‌కు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

కేటీఆర్‌ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్ డిమాండ్‌ చేసింది. గేటు బయట మహిళ నేతలు బైఠాయించి నినాదాలు చేశారు. కేటీఆర్‌ బహిరంగం క్షమాపణ చెప్పే వరకు వెళ్లేది లేదని సునీతరావు డిమాండ్‌ చేశారు. సునీతరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మహిళ కమిషన్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్త జరిగింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. ఇరువర్గాలను పోలీసులు అడ్డుకున్నారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×