E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Kavitha: ఈగ వాలినా ఊరుకునేదేలే.. కవిత మాస్ వార్నింగ్

Kavitha: ఈగ వాలినా ఊరుకునేదేలే.. కవిత మాస్ వార్నింగ్
Advertisement

Kavitha: కేసీఆర్‌కు బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్లలాంటవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్‌లో నూతన జాగృతి కార్యాలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు.

‘తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుంది. జాగృతిని మరింత విస్తరించబోతున్నాం. ప్రతి ఉద్యమంలోనూ జాగృతి భాగమైంది. సాంస్కృతిక రంగంలో జాగృతి ఎంతో కృషి చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ నాకు దిశానిర్దేశం చేశారు. జాగృతి డిమాండ్లను కేసీఆర్ ఎప్పుడూ గౌరవించారు. కేసీఆర్, జయశంకర్ స్ఫూర్తితోనే తెలంగాణ జాగృతి ప్రారంభమైంది. రాజీవ యువ వికాసానాకి అమరవీరుల పేరు పెట్టాలి.  ఏపీ ప్రయోజనాల కోసం రేవంత్ పనిచేస్తున్నారు’ అని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.

Advertisement

ALSO READ: Telangana : గోశాలలపై సీఎం రేవంత్ ఫోకస్.. బీజేపీకి చెక్?

‘కోటి ఎకరాల మాగాణం చేసినందుకు కేసీఆర్ కు నోటీసులు పంపారా? కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే.. తెలంగాణ రాష్ట్రానికి నోటీసులు ఇవ్వడమే. కేసీఆర్ కు నోటీసులుల ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద మహాధర్న నిర్వహించబోతున్నాం. కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకునేది లేదు’ అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

Telangana BJP: తెలంగాణ బీజేపీ నేతలకు నితిన్ నబీన్ మాస్ వార్నింగ్.. పద్ధతి మార్చుకోవాలంటూ ఫైర్!

Bhagirath Bail: మరో సారీ బెయిల్ కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్..!

SSC Impersonation: టెన్త్ ఎగ్జామ్స్‌లో కిలాడీ ప్లాన్.. దోస్త్ కోసం డమ్మీ ఎగ్జామ్.. కోర్టు షాకింగ్ తీర్పు!

రైతు భరోసా ఆపే ప్రసక్తే లేదు.. హరీష్, కేటీఆర్ అబద్ధాలపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్!

మాట ఇచ్చి మర్చిపోయారా.. సిగాచి బాధితుల కన్నీళ్లపై ఎమ్మెల్యే జీఎంఆర్ ఫైర్!

దమ్ముంటే రాజీనామా అంటారా? నీ అయ్య జాగీరా? నిప్పులు చెరిగిన సీఎం రేవంత్

GHMC Engineers: జీహెచ్ఎంసీలో భారీ షాక్.. హెచ్ సిటీ ప్రాజెక్టుకు బ్రేక్..!

ఎయిర్‌పోర్టు నుంచి నిధుల వరకు… కేంద్రం సమాధానం చెప్పాలి- మంత్రి పొన్నం

Big Stories

×