BigTV English

Kavitha: ఈగ వాలినా ఊరుకునేదేలే.. కవిత మాస్ వార్నింగ్

Kavitha: ఈగ వాలినా ఊరుకునేదేలే.. కవిత మాస్ వార్నింగ్

Kavitha: కేసీఆర్‌కు బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్లలాంటవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్‌లో నూతన జాగృతి కార్యాలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు.


‘తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుంది. జాగృతిని మరింత విస్తరించబోతున్నాం. ప్రతి ఉద్యమంలోనూ జాగృతి భాగమైంది. సాంస్కృతిక రంగంలో జాగృతి ఎంతో కృషి చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ నాకు దిశానిర్దేశం చేశారు. జాగృతి డిమాండ్లను కేసీఆర్ ఎప్పుడూ గౌరవించారు. కేసీఆర్, జయశంకర్ స్ఫూర్తితోనే తెలంగాణ జాగృతి ప్రారంభమైంది. రాజీవ యువ వికాసానాకి అమరవీరుల పేరు పెట్టాలి.  ఏపీ ప్రయోజనాల కోసం రేవంత్ పనిచేస్తున్నారు’ అని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.

ALSO READ: Telangana : గోశాలలపై సీఎం రేవంత్ ఫోకస్.. బీజేపీకి చెక్?


‘కోటి ఎకరాల మాగాణం చేసినందుకు కేసీఆర్ కు నోటీసులు పంపారా? కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే.. తెలంగాణ రాష్ట్రానికి నోటీసులు ఇవ్వడమే. కేసీఆర్ కు నోటీసులుల ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద మహాధర్న నిర్వహించబోతున్నాం. కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకునేది లేదు’ అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

Keesara News: సినిమా స్టైల్‌లో ఇంట్లోకి వెళ్లి.. నవవధువును ఈడ్చుకుంటూ కారులోకి..? వీడియో వైరల్

Fake APK App: హైదరాబాద్‌లో ఫేక్ ఏపీకే యాప్‌ల ఘరానా మోసం.. రూ.4.85 లక్షలు ఖేల్ ఖతం, దుకాణం బంద్..

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Big Stories

×