E-Paper
Advertisement

KCR Passes ‘GO’ on CBI : సీబీఐ అడుగుపెట్టాలంటే మా పర్మిషన్ కావాల్సిందే : కేసీఆర్

KCR Passes ‘GO’ on CBI : సీబీఐ అడుగుపెట్టాలంటే మా పర్మిషన్ కావాల్సిందే : కేసీఆర్
Advertisement

KCR passes ‘GO’ on CBI : సీబీఐపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా… జీవో 51ని జారీ చేసింది. గతంలో ఏ కేసు దర్యాప్తుకైనా సీబీఐకి ఇచ్చిన అనుమతులను… KCR ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 51ని జారీచేసింది. ఇకపై రాష్ట్రంలో CBI ఏ కేసు దర్యాప్తు చేయాలన్న… అనుమతి తీసుకోవాల్సిందేనని KCR ప్రభుత్వం స్పష్టం చేసింది.

సీబీఐను కేంద్రంలో ఉన్నవారు రాజకీయంగా ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. బీజేపీ యేతర రాజకీయ నాయకులపైనే ఎక్కువగా సీబీఐ రైడ్ జరిగింది. ఆపరేషన్ లోటస్‌లో భాగంగా సీబీఐతో ప్రత్యర్ధి రాజకీయ పార్టీలపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ నిపుణుల అంచనా. కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీ రాజకీయాలను స్టార్ట్ చేశారు. దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో సీబీఐ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించి.. తెలంగాణలో ఈ అస్త్రాన్ని ఎదుర్కోవడానికి కేసీఆర్ జీవో 51ను ప్రయోగించారని పలువురి అభిప్రాయం.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×