E-Paper
Advertisement

Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు..

Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు..
breaking news in telangana

Kaleswaram Project news(Breaking news in telangana):

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను తెలంగాణ హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్ విషయంలో పూర్తి వివరాలు సేకరించాలని.. ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి కాళేశ్వరంలో అవకతవకలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నిరంజన్ రెడ్డి ఫిర్యాదుతో భూపాలపల్లి జిల్లా మహదేవపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇప్పుడు కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ క్రమంలోనే విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది.

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×