E-Paper
Advertisement

Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు..

Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు..
Advertisement
breaking news in telangana

Kaleswaram Project news(Breaking news in telangana):

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను తెలంగాణ హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్ విషయంలో పూర్తి వివరాలు సేకరించాలని.. ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి కాళేశ్వరంలో అవకతవకలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నిరంజన్ రెడ్డి ఫిర్యాదుతో భూపాలపల్లి జిల్లా మహదేవపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇప్పుడు కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ క్రమంలోనే విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×