E-Paper
Advertisement

KTR Son Himanshu: కేసీఆర్ పాలనపై మనవడు షాకింగ్ కామెంట్స్

KTR Son Himanshu: కేసీఆర్ పాలనపై మనవడు షాకింగ్ కామెంట్స్

KTR Son Himanshu: తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది బీఆర్ఎస్. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్నామని ఆ పార్టీ నేతలు పదే పదే ఊదరగొడతారు. మా పాలన దేశానికి ఆదర్శమని, రాష్ట్రానికి స్వర్ణయుగమని సమయం దొరికినప్పుడల్లా నేతలు చెప్పారు.. ఇప్పటికీ కూడా.

కేసీఆర్ ఆనాటి పాలనపై మనవడు హిమాన్ష్ తనదైన శైలిలో చెప్పాడు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బడులు ఎలా ఉండేవో స్వయంగా విడమరిచి చెప్పాడు. అప్పటి విద్యాశాఖ మంత్రి సబిత ఆధ్వర్యంలో కేసీఆర్ మనవడు హిమాన్ష్ ఓ స్కూల్‌ను సందర్శించాడు.

స్కూల్ చూసి కళ్లంట నీళ్లు వచ్చాయన్నారు. కనీసం మౌళిక సదుపాయాలు లేకపోతే ఎలా? చిన్న బాధ వేసిందన్నాడు. హెచ్ మాస్టార్ రూమ్ చూసి షాకయ్యానని, మాటల్లో చెప్పలేనని అన్నారు. అదే విషయాన్ని మంత్రి సీతక్క అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. హిమాన్ష్ మాటల వీడియో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఇప్పుడిది నెట్టింట్లో వైరల్ అవుతోంది. దానిపై ఓ లుక్కేద్దాం.

 

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×