E-Paper
Advertisement

KTR Son Himanshu: కేసీఆర్ పాలనపై మనవడు షాకింగ్ కామెంట్స్

KTR Son Himanshu: కేసీఆర్ పాలనపై మనవడు షాకింగ్ కామెంట్స్
Advertisement

KTR Son Himanshu: తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది బీఆర్ఎస్. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్నామని ఆ పార్టీ నేతలు పదే పదే ఊదరగొడతారు. మా పాలన దేశానికి ఆదర్శమని, రాష్ట్రానికి స్వర్ణయుగమని సమయం దొరికినప్పుడల్లా నేతలు చెప్పారు.. ఇప్పటికీ కూడా.

కేసీఆర్ ఆనాటి పాలనపై మనవడు హిమాన్ష్ తనదైన శైలిలో చెప్పాడు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బడులు ఎలా ఉండేవో స్వయంగా విడమరిచి చెప్పాడు. అప్పటి విద్యాశాఖ మంత్రి సబిత ఆధ్వర్యంలో కేసీఆర్ మనవడు హిమాన్ష్ ఓ స్కూల్‌ను సందర్శించాడు.

Advertisement

స్కూల్ చూసి కళ్లంట నీళ్లు వచ్చాయన్నారు. కనీసం మౌళిక సదుపాయాలు లేకపోతే ఎలా? చిన్న బాధ వేసిందన్నాడు. హెచ్ మాస్టార్ రూమ్ చూసి షాకయ్యానని, మాటల్లో చెప్పలేనని అన్నారు. అదే విషయాన్ని మంత్రి సీతక్క అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. హిమాన్ష్ మాటల వీడియో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఇప్పుడిది నెట్టింట్లో వైరల్ అవుతోంది. దానిపై ఓ లుక్కేద్దాం.

Advertisement

 

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×