BigTV English
Advertisement

Mahaboobabad : విద్యార్ధులకు రాగి జావ.. ఉపాధ్యాయుడి వినూత్న ఆలోచన..

Mahaboobabad : విద్యార్ధులకు రాగి జావ.. ఉపాధ్యాయుడి వినూత్న ఆలోచన..

Mahaboobabad : మహబూబాబాద్ జిల్లా కేసముధ్రం లో ఓ ఉపాధ్యయుడు వినూత్న ఆలోచన ముందుకొచ్చాడు. హులగూడెం లోని ఓ ప్రాథమిక పాఠశాలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కోడిపాక రమేష్ . పాఠశాలకు వచ్చే విద్యార్థులలో నీరసత్వం , బలహీనతను గమనించిన రమేష్ వారికి రాగిజావ ఇవ్వాలని అనుకున్నాడు.


రోజు తాగు రాగి జావ..అదే నీ ఆరోగ్యానికి తోవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు 28 మంది వివద్యార్థులకు తన సోంద డబ్బుతో రాగి జావను అందిస్తున్నాడు. ఈ కార్యక్రమం ప్రారంభించడం సంతోషకరంగా ఉందని రమేష్ అన్నారు.


Tags

Related News

Delhi Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?

Delhi Blast: ఢిల్లీ బాంబు పేలుడు.. హైదరాబాద్ లో పోలీసులు అలర్ట్.. రేపు జూబ్లీ పోలింగ్ ఉంటుందా..?

Iconic Bridge: హైదరాబాద్‌లో అద్భుతమైన ఐకానిక్ బ్రిడ్జ్.. టెండర్‌కు అప్రూవల్ ఇచ్చిన ప్రభుత్వం

Kalvakuntla Kavitha: హరీష్‌ను టార్గెట్ చేస్తున్న కవిత

Paddy Procurement Record: ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు.. మంత్రులు ఉత్తమ్, తుమ్మల సమీక్ష

Delhi Blast High Alert: దిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హైఅలర్ట్‌.. పలుచోట్ల ముమ్మర తనిఖీలు

Nizamabad: దందాలు మూసుకోండి.. బీజేపీ లీడర్లకు ధర్మపురి వార్నింగ్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Big Stories

×