Big Stories

Mahaboobabad : విద్యార్ధులకు రాగి జావ.. ఉపాధ్యాయుడి వినూత్న ఆలోచన..

Mahaboobabad : మహబూబాబాద్ జిల్లా కేసముధ్రం లో ఓ ఉపాధ్యయుడు వినూత్న ఆలోచన ముందుకొచ్చాడు. హులగూడెం లోని ఓ ప్రాథమిక పాఠశాలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కోడిపాక రమేష్ . పాఠశాలకు వచ్చే విద్యార్థులలో నీరసత్వం , బలహీనతను గమనించిన రమేష్ వారికి రాగిజావ ఇవ్వాలని అనుకున్నాడు.

- Advertisement -

రోజు తాగు రాగి జావ..అదే నీ ఆరోగ్యానికి తోవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు 28 మంది వివద్యార్థులకు తన సోంద డబ్బుతో రాగి జావను అందిస్తున్నాడు. ఈ కార్యక్రమం ప్రారంభించడం సంతోషకరంగా ఉందని రమేష్ అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News