E-Paper
Advertisement

Mahaboobabad : విద్యార్ధులకు రాగి జావ.. ఉపాధ్యాయుడి వినూత్న ఆలోచన..

Mahaboobabad : విద్యార్ధులకు రాగి జావ.. ఉపాధ్యాయుడి వినూత్న ఆలోచన..

Mahaboobabad : మహబూబాబాద్ జిల్లా కేసముధ్రం లో ఓ ఉపాధ్యయుడు వినూత్న ఆలోచన ముందుకొచ్చాడు. హులగూడెం లోని ఓ ప్రాథమిక పాఠశాలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కోడిపాక రమేష్ . పాఠశాలకు వచ్చే విద్యార్థులలో నీరసత్వం , బలహీనతను గమనించిన రమేష్ వారికి రాగిజావ ఇవ్వాలని అనుకున్నాడు.

రోజు తాగు రాగి జావ..అదే నీ ఆరోగ్యానికి తోవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు 28 మంది వివద్యార్థులకు తన సోంద డబ్బుతో రాగి జావను అందిస్తున్నాడు. ఈ కార్యక్రమం ప్రారంభించడం సంతోషకరంగా ఉందని రమేష్ అన్నారు.

Tags

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×