BigTV English

Mahaboobabad : విద్యార్ధులకు రాగి జావ.. ఉపాధ్యాయుడి వినూత్న ఆలోచన..

Mahaboobabad : విద్యార్ధులకు రాగి జావ.. ఉపాధ్యాయుడి వినూత్న ఆలోచన..

Mahaboobabad : మహబూబాబాద్ జిల్లా కేసముధ్రం లో ఓ ఉపాధ్యయుడు వినూత్న ఆలోచన ముందుకొచ్చాడు. హులగూడెం లోని ఓ ప్రాథమిక పాఠశాలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కోడిపాక రమేష్ . పాఠశాలకు వచ్చే విద్యార్థులలో నీరసత్వం , బలహీనతను గమనించిన రమేష్ వారికి రాగిజావ ఇవ్వాలని అనుకున్నాడు.


రోజు తాగు రాగి జావ..అదే నీ ఆరోగ్యానికి తోవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు 28 మంది వివద్యార్థులకు తన సోంద డబ్బుతో రాగి జావను అందిస్తున్నాడు. ఈ కార్యక్రమం ప్రారంభించడం సంతోషకరంగా ఉందని రమేష్ అన్నారు.


Tags

Related News

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కేసీఆర్ ప్రకటన

KCR Health Update: మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి అస్వస్థత

Falaknuma train: ట్రైన్‌లో ఉగ్రవాదులు.. ఘట్ కేసర్ స్టేషన్ లో నిలిపివేత, ముమ్మరంగా తనిఖీలు

CM Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. బీసీలకు 42% రిజర్వేషన్

Hyderabad News: బతుకమ్మకుంట ప్రారంభోత్సవం వాయిదా, మళ్లీ ఎప్పుడంటే..

Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం.. ఈ ప్రాంతాలన్నీ జలమయం

Weather Alert: బలపడిన వాయుగుండం.. మరో మూడు రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. బయటకు రాకండి

TGSRTC Dasara Offer: బస్సెక్కితే బహుమతులు.. దసరాకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Big Stories

×