E-Paper
Advertisement

Medaram Jatara 2026: మేడారంలో ఆధ్యాత్మిక ఘట్టం.. సమ్మక్క ఆలయానికి చేరుకున్న సారలమ్మ!

Medaram Jatara 2026: మేడారంలో ఆధ్యాత్మిక ఘట్టం.. సమ్మక్క ఆలయానికి చేరుకున్న సారలమ్మ!

Medaram Jatara 2026: మేడారం మహాజాతరలో అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నెపల్లి నుండి బయలుదేరిన సారలమ్మ తల్లి పడిగె రూపంలో జంపన్న వాగును దాటి, అశేష జనవాహిని మధ్య మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకుంది.

అమ్మవారి రాకతో మేడారం పరిసరాలు భక్తిపారవశ్యంతో మునిగిపోయాయి. డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య పూజారులు అమ్మవారిని ఆలయం వద్దకు తీసుకువచ్చారు. మరికొద్ది సేపట్లో తల్లిని గద్దెపై ప్రతిష్టించనున్నారు.

సారలమ్మతో పాటు కొండాయి నుండి బయలుదేరిన గోవిందరాజు కూడా మేడారం చేరుకోవడంతో జాతరలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సమ్మక్క తల్లి రాక కోసం భక్తులు, పూజారులు ఎదురుచూస్తున్నారు.

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×