E-Paper
Advertisement

Seethakka: వేసవి తాగునీటి సరఫరాపై.. అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష

Seethakka: వేసవి తాగునీటి సరఫరాపై.. అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష
Advertisement

Seethakka: స్వేచ్ఛ, బ్యూరో :  వేసవి కాలంలో పెరుగుతున్న తాగునీటి అవసరాల దృష్ట్యా ‘మిషన్ భగీరథ’ పనితీరును, నీటి నిల్వలను మంత్రి సీతక్క (Seethakka) అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లు, సోర్స్ పాయింట్ల వద్ద తగినంత నీరు ఉందని, ప్రస్తుతానికి తాగునీటి కొరత వచ్చే అవకాశం లేదని అధికారులు ధృవీకరించారు. వేసవి కోసం చేపట్టిన ప్రత్యేక తనిఖీలు (Special Drive) విజయవంతంగా పూర్తయ్యాయని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం కలగడం లేదని వెల్లడించారు. అధికారులు సుమారు 90 శాతం మంది సర్పంచులతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకున్నారు.

Also ReadWeather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఉరుముల వాన, వీళ్లు బయటకు రావొద్దు!

మారుమూల ప్రాంతాలపై దృష్టి

Advertisement

తాగునీటి సరఫరాపై వారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు నివేదించారు. పైపులైన్ మరమ్మతులు ఉంటే గ్రామస్తులకు ముందుగానే తెలియజేయాలి.  మిషన్ భగీరథ సౌకర్యం లేని ఆదివాసీ గూడాల్లో తక్షణమే బావులు, బోర్లు తవ్వించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద చెరువులు (Ponds) తవ్వాలని, తద్వారా భూగర్భ జల మట్టాలను (బుగ్గర బజానాలు) పెంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

Also ReadPunarnavi wedding: ప్రియుడుతో పెళ్లి పీటలెక్కిన బిగ్ బాస్ పునర్నవి.. ఫోటోలు వైరల్!

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×