E-Paper
Advertisement

Nizam: టర్కీలో హైదరాబాద్ నిజాం కన్నుమూత.. ఆయన గురించి తెలుసుకోవాల్సిందే..

Nizam: టర్కీలో హైదరాబాద్ నిజాం కన్నుమూత.. ఆయన గురించి తెలుసుకోవాల్సిందే..

Nizam: హైదరాబాద్ నిజాం కన్నుమూశారు. టర్కీలోని ఇస్తాంబుల్ లో తుది శ్వాస విడిచారు. ఈ నెల 17న నిజాం భౌతికకాయాన్ని నగరానికి తీసుకొచ్చి.. ఇక్కడే అంత్యక్రియలు చేయనున్నారు. ఆ మేరకు నిజాం కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ న్యూస్ చూసినవారికో డౌట్ రావొచ్చు. అదేంటి హైదరాబాద్ నిజాం ఇంకా ఉన్నారా? అనే అనుమానం వచ్చి ఉండొచ్చు. అవును, ఉన్నారు. ఆయన పేరు ముకరంజా బహదూర్. హైదరాబాద్ చిట్టచివరి నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్‌కు మనుమడు.. నిజాం వారసుడు. ముకరం జా బహదూర్ అసలు పేరు మిర్ బర్కత్ అలీ ఖాన్. ఈయన ఎనిమిదో నిజాం. 89 ఏళ్ల వయసులో చనిపోయారు.

శనివారం రాత్రి 10.30 గంటలకు టర్కీలోని ఇస్తాంబుల్‌లో తుదిశ్వాస విడిచారు. నిజాం కోరిక మేరకు అంత్యక్రియలను హైదరాబాద్‌లోని అసఫ్ జాహీ ఫ్యామిలీ టూంబ్స్‌లో నిర్వహించనున్నారు.

మిర్ హిమాయత్ అలీ ఖాన్ ఉరఫ్ అజం జా బహదూర్, ప్రిన్సెస్ డుర్రు షెవర్ దంపతుల కుమారుడే ముకరంజా బహదూర్. 1933 అక్టోబరు 6న జన్మించారు. ప్రిన్సెస్ డుర్రు షెవర్.. టర్కీ చివరి సుల్తాన్ కుమార్తె. ఇటు తండ్రి నుంచి, అటు తల్లి తరఫున లెక్కలేనంత సంపదకు వారసుడు ఈ ఎనిమిదో నిజాం ప్రభువు.

Tags

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×