E-Paper
Advertisement

Nizam: టర్కీలో హైదరాబాద్ నిజాం కన్నుమూత.. ఆయన గురించి తెలుసుకోవాల్సిందే..

Nizam: టర్కీలో హైదరాబాద్ నిజాం కన్నుమూత.. ఆయన గురించి తెలుసుకోవాల్సిందే..
Advertisement

Nizam: హైదరాబాద్ నిజాం కన్నుమూశారు. టర్కీలోని ఇస్తాంబుల్ లో తుది శ్వాస విడిచారు. ఈ నెల 17న నిజాం భౌతికకాయాన్ని నగరానికి తీసుకొచ్చి.. ఇక్కడే అంత్యక్రియలు చేయనున్నారు. ఆ మేరకు నిజాం కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ న్యూస్ చూసినవారికో డౌట్ రావొచ్చు. అదేంటి హైదరాబాద్ నిజాం ఇంకా ఉన్నారా? అనే అనుమానం వచ్చి ఉండొచ్చు. అవును, ఉన్నారు. ఆయన పేరు ముకరంజా బహదూర్. హైదరాబాద్ చిట్టచివరి నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్‌కు మనుమడు.. నిజాం వారసుడు. ముకరం జా బహదూర్ అసలు పేరు మిర్ బర్కత్ అలీ ఖాన్. ఈయన ఎనిమిదో నిజాం. 89 ఏళ్ల వయసులో చనిపోయారు.

Advertisement

శనివారం రాత్రి 10.30 గంటలకు టర్కీలోని ఇస్తాంబుల్‌లో తుదిశ్వాస విడిచారు. నిజాం కోరిక మేరకు అంత్యక్రియలను హైదరాబాద్‌లోని అసఫ్ జాహీ ఫ్యామిలీ టూంబ్స్‌లో నిర్వహించనున్నారు.

మిర్ హిమాయత్ అలీ ఖాన్ ఉరఫ్ అజం జా బహదూర్, ప్రిన్సెస్ డుర్రు షెవర్ దంపతుల కుమారుడే ముకరంజా బహదూర్. 1933 అక్టోబరు 6న జన్మించారు. ప్రిన్సెస్ డుర్రు షెవర్.. టర్కీ చివరి సుల్తాన్ కుమార్తె. ఇటు తండ్రి నుంచి, అటు తల్లి తరఫున లెక్కలేనంత సంపదకు వారసుడు ఈ ఎనిమిదో నిజాం ప్రభువు.

Tags

Related News

తెలంగాణ ఇష్యూ ఢిల్లీకి.. BRS నేతల భారీ ప్లాన్!

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..?

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దుర్గం చెరువు 2 రోజులు క్లోజ్!

పోలీసుల ముందుకు కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్… ఆ ముగ్గురితో లింకులపై ఆరా!

సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!

Big Stories

Advertisement
×