E-Paper
Advertisement

Balakrishna: నన్ను మన్నించండి.. ఎమ్మెల్యే బాలకృష్ణ పశ్చాత్తాపం.. ఎందుకంటే?

Balakrishna: నన్ను మన్నించండి.. ఎమ్మెల్యే బాలకృష్ణ పశ్చాత్తాపం.. ఎందుకంటే?
Advertisement

Balakrishna: బాలకృష్ణ అంటే సినిమాలు, డ్యాన్సులు, నరకడాలు, ఫ్యాక్షన్, పంచ్ డైలాగులు, అభిమానులను కొట్టడాలు.. ఇవే కావు. ఆయనలో మరో మనిషి ఉన్నాడు. మంచి మనిషి దాగున్నాడు. పెద్దలంటే గౌరవం.. పిల్లలపై ప్రేమ.. అభిమానులపై ఆప్యాయత.. అబ్బో సకల సుగుణాభిరాముడు మన బాలయ్య..అని ఆయన దగ్గరి వాళ్లు అంటుంటారు. కాకపోతే, కాస్త దూకుడెక్కువ. చేతికి, నోటికి కాస్త కంట్రోల్ తక్కువ. అలానే, ఇటీవల బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఓ వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ విషయం తెలిసి.. బాలయ్య తనను మన్నించమని వేడుకున్నారు. తన పశ్చాత్తాపాన్ని ప్రకటించి.. మంచి మనసును చాటుకున్నాడు.

దేవ బ్రాహ్మణులపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) వివరణ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో తాను అలా మాట్లాడానని అన్నారు. ఎదుటివాళ్లను బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.

Advertisement

‘‘నా మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి బాధపడ్డా. నాకు ఎవరినీ బాధపెట్టాలన్న ఆలోచన లేదు. నేను ఎదుటివాళ్లను బాధపెట్టే వ్యక్తిని కాదని మీకు తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలా మాట్లాడాను. సాటి సోదరుల మనసు గాయపరచడం వల్ల నాకేం ప్రయోజనం? నా వాళ్లను నేను బాధ పెట్టుకుంటానా? అర్థం చేసుకుని నా పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. మరి, దేవాంగులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇంతకీ దేవాంగుల గురించి బాలకృష్ణ ఏమన్నారంటే.. ‘దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ’

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×