BigTV English

RangaReddy : తాగుడుకు బానిసైన మహిళ.. అనుమానాస్పద స్థితిలో మృతి..

RangaReddy : తాగుడుకు బానిసైన మహిళ.. అనుమానాస్పద స్థితిలో మృతి..

RangaReddy : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో జరిగింది. స్థానిక సీఐ ప్రతాప్ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. జి సుగుణ అనే మహిళ కొడుకుతో కలిసి కేశంపేట రోడ్డులో గల ఇంట్లో జీవనం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో తాగుడుకు బానిస అయింది. కొడుకుతో గొడవపడి మరీ డబ్బులు తీసుకుని మద్యం సేవిస్తుండేది.


ఈ క్రమంలో 20 రూపాయల కోసం కొడుకుతో గొడవపడింది. అతను చేయి చేసుకోవడంతో ఆమె కింద పడిపోయింది. స్థానికులు వారి మధ్య గొడవను ఆపారు. కూతురు కూడా వచ్చి మందలించి వెళ్లిపోయింది. ఆమె మరుసటి రోజు కూడా అదే విధంగా తాగి వచ్చి ఇంటిముందు కింద పడిపోగా స్థానికులు ఆమెను ఇంట్లో పడుకోబెట్టారు. కొడుకు తల్లిని నిద్రలేపడానికి ప్రయత్నించగా తను స్పందించకపోవడంతో స్థానికుల సహకారంతో చూడగా ఆమె అప్పటికే చనిపోయిందని గుర్తించారు. మహిళ మరణానికి గల కారణాలను పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత వెల్లడిస్తామని సీఐ తెలిపారు.


Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×