E-Paper
Advertisement
BRS: కార్మికుడిని కొట్టిన ఎమ్మెల్యే.. ఇదేంది గోవర్థనా..?
Karnataka: మోదీ ఎంట్రీతో వార్ వన్‌సైడేనా? తెలంగాణలోనూ కర్నాటకం తప్పదా?
Ponguleti: కొత్త పార్టీకే పొంగులేటి ఓటు?.. నాలుగు జిల్లాల్లో పక్కా లెక్కలు!!
Hospital: దెబ్బ తగిలితే కుట్లు వేయకుండా ఫెవిక్విక్‌తో అతికించేశారు.. ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం..
Chota News: ఫటాఫట్ చోటాన్యూస్.. చిన్నచిన్న వార్తల సమాహారం..
Love Marriage: జపాన్ భామ.. తెలుగబ్బాయి.. భద్రాద్రిలో బాజా భజంత్రీలు..
Liquor Price: మందు రేట్ తగ్గిందోచ్.. ఎంత తగ్గిందంటే…
Congress: కాంగ్రెస్ ‘యువ సంఘర్షణ సభ’.. ప్రియాంకగాంధీ ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’..
KCR: ఎవరీ శరద్ మర్కడ్?.. కేసీఆర్ ప్రైవేట్ సెక్రటరీపై ఎందుకీ కాంట్రవర్సీ?
Gaddar: కేసీఆరే టార్గెట్.. గజ్వేల్ బరిలో గద్దర్!
Bandi Vs Etela: బండి బాసిజం.. బీజేపీలో గ్రూపిజం.. మరో కాంగ్రెస్!?
BJP : తెలంగాణలో కాంగ్రెస్ కార్యాలయాల దగ్గర ఉద్రిక్తత.. ముట్టడికి బీజేపీ ప్రయత్నం..

BJP : తెలంగాణలో కాంగ్రెస్ కార్యాలయాల దగ్గర ఉద్రిక్తత.. ముట్టడికి బీజేపీ ప్రయత్నం..

BJP : తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. హైదరాబాద్‌లో గాంధీ భవన్‌ ముట్టడికి బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రయత్నించిన సమయంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్‌-భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పోటాపోటీ నిరసనలు చేశారు. భజరంగ్‌దళ్‌ కార్యకర్తలకు-పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. గాంధీభవన్‌ ఎదుట హనుమాన్‌ చాలీసాను భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పఠించి నిరసన తెలిపారు. భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పెట్టడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన చేపట్టింది. నిజామాబాద్‌ […]

Army Helicopter Crash : జవాన్ మృతితో సిరిసిల్లలో విషాదం.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..
KTR : రెండు జిల్లాల్లో కేటీఆర్ టూర్.. బీజేపీ నేతల ముందస్తు అరెస్టు…

KTR : రెండు జిల్లాల్లో కేటీఆర్ టూర్.. బీజేపీ నేతల ముందస్తు అరెస్టు…

KTR : తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం సిద్ధిపేట, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత డిపో గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం హుస్నాబాద్‌ నుంచి హనుమకొండ పర్యటనకు వెళ్తారు. హనుమకొండలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. రూ.5.20 కోట్లతో నిర్మించిన వైకుంఠధామం, సైన్స్‌ పార్కులను ప్రారంభిస్తారు. తెలంగాణ స్టేట్‌ […]

Big Stories

Advertisement
×