E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Municipal elections : నేడో రేపో నోటిఫికేషన్.. కత్తులు దూస్తున్న పార్టీలు!
Khammam News: “ఖమ్మం జిల్లాకు సాగునీరు, పారిశ్రామిక కళ”: పాలేరు సభలో మంత్రులు భట్టి, ఉత్తమ్ కీలక ప్రకటనలు!

Khammam News: “ఖమ్మం జిల్లాకు సాగునీరు, పారిశ్రామిక కళ”: పాలేరు సభలో మంత్రులు భట్టి, ఉత్తమ్ కీలక ప్రకటనలు!

Advertisement Khammam News: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు జిల్లా అభివృద్ధిపై కీలక ప్రసంగాలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో పాటు విద్యా, వైద్య, పారిశ్రామిక రంగాలలో జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని వారు హామీ ఇచ్చారు. రైతులకు సాగునీటి కష్టాలు తీరుస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలేరు నియోజకవర్గంతో తనకు మూడు దశాబ్దాల సుదీర్ఘ […]

Deputy CM Bhatti Vikramarka: నైనీ బొగ్గు గనుల వ్యవహారం.. కథనంపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం
Bhatti Vikramarka: “వైఎస్సార్‌పై కోపంతోనే నాపై కట్టుకథలు”: సింగరేణి టెండర్లపై భట్టి విక్రమార్క ఫైర్!
BRS : అప్పుడు ఇప్పుడు ఫాంహౌస్‌లోకి నో ఎంట్రీ.. మాజీ మంత్రులు ఏం చేస్తారు?
Hyderabad: ఎన్టీఆర్ వర్ధంతి నేడు.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు, మనవళ్లు లోకేష్-కల్యాణ్‌రామ్

Hyderabad: ఎన్టీఆర్ వర్ధంతి నేడు.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు, మనవళ్లు లోకేష్-కల్యాణ్‌రామ్

Advertisement Hyderabad: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ 30వ వర్థంతి సందర్భంగా ఆయన ఘాటు వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు ఆయన కుటుంబసభ్యులు. సమాధిపై పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. ఎన్టీఆర్ వర్ధంతి నేడు.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు తన తండ్రికి నివాళులు అర్పించారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. మనవడు లోకేశ్‌తో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, అభిమానులు అక్కడికి వచ్చి నివాళులు అర్పించారు. […]

Hyderabad News: చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత కార్యక్రమం, హాజరైన గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad News: చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత కార్యక్రమం, హాజరైన గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి

Advertisement Hyderabad News: నిజాం వైభవానికి ప్రతీకగా చెబుతారు చౌమహల్లా ప్యాలెస్. రాత్రి సంగీత కార్యక్రమానికి వేదికగా మారింది. ప్రముఖ సూఫీ గజల్ గాయని అనితా సింఘ్వీ తన ప్రదర్శనతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత కార్యక్రమం హైదరాబాద్‌లోని శనివారం రాత్రి చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత మ్యూజిక్ ఈవెంట్ జరిగింది. గ్వాలియర్‌కు చెందిన ప్రముఖ గాయని […]

Telangana: పోలీసింగ్ అంటే ఫోర్స్ కాదు.. అది ఒక సర్వీస్.. ప్రొబేషనరీ డీఎస్పీలతో డీజీపీ.

Telangana: పోలీసింగ్ అంటే ఫోర్స్ కాదు.. అది ఒక సర్వీస్.. ప్రొబేషనరీ డీఎస్పీలతో డీజీపీ.

Advertisement భారత దేశంలోనే తెలంగాణ పోలీస్ విభాగం అత్యుత్తమ సేవలందిస్తూ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) జితేందర్ (శివధర్ రెడ్డి) పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి (RBVRR) తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ప్రొబేషనరీ డీఎస్పీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రధానంగా సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ పోలీస్ అనుసరిస్తున్న వ్యూహాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. గత మూడు దశాబ్దాలుగా పోలీస్ […]

Telangana: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలు.. ఫ్యూచర్ సిటీకి కొత్త బాధ్యతలు

Telangana: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలు.. ఫ్యూచర్ సిటీకి కొత్త బాధ్యతలు

Advertisement తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో సీనియర్ అధికారులతో పాటు యువ ఐపీఎస్‌లకు కూడా ప్రాధాన్యత లభించింది. ముఖ్యంగా ట్రాఫిక్ విభాగం, కొత్తగా ఏర్పాటవుతున్న ఫ్యూచర్ […]

Bhupalpally: ఎస్సై అతి ఉత్సాహం.. డ్రంక్ అండ్ డ్రైవ్ బండిలో 55 రోజుల తర్వాత గుడుంబా ప్రత్యక్షం? అసలు నిజం ఏంటంటే..?

Bhupalpally: ఎస్సై అతి ఉత్సాహం.. డ్రంక్ అండ్ డ్రైవ్ బండిలో 55 రోజుల తర్వాత గుడుంబా ప్రత్యక్షం? అసలు నిజం ఏంటంటే..?

Advertisement భూపాలపల్లి జిల్లాలో చట్టాన్ని రక్షించాల్సిన అధికారి, అధికార పార్టీ నాయకుడి కనుసన్నల్లో నడుస్తూ బాధితులను వేధిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. చిట్యాల మండల కేంద్రంలో ఎస్సై శ్రవణ్ రావు వ్యవహరిస్తున్న తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనంలో 55 రోజుల తర్వాత గుడుంబా దొరికిందని కేసు నమోదు చేయడం ఇప్పుడు పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది? బాధితుల కథనం […]

Jaggareddy: జీవితంలో సంగారెడ్డిలో ఇక పోటీ చేయను.. రాహుల్ గాంధీ వచ్చినా కూడా..? జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jaggareddy: జీవితంలో సంగారెడ్డిలో ఇక పోటీ చేయను.. రాహుల్ గాంధీ వచ్చినా కూడా..? జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisement తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఫైర్‌బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా ‘నేనున్నా’ అంటూ ముందుండే ఆయన, భవిష్యత్తు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన జీవితంలో సంగారెడ్డి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని స్పష్టం చేస్తూ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. గత ఎన్నికల్లో తన ఓటమిపై జగ్గారెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన గెలుపు కోసం స్వయంగా […]

CM Revanth: చదువే నా ఫస్ట్ ప్రయారిటీ, జడ్చర్లలో ఐఐటీ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన
Telangana Jobs: తెలంగాణ కొలువుల  జాతర వచ్చేస్తోంది.. త్వరలో భారీ పోలీస్ రిక్రూట్మెంట్, ప్రిపరేషన్ షురూ చేయండి..

Telangana Jobs: తెలంగాణ కొలువుల జాతర వచ్చేస్తోంది.. త్వరలో భారీ పోలీస్ రిక్రూట్మెంట్, ప్రిపరేషన్ షురూ చేయండి..

Advertisement తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు అందుతోంది. రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రిటైర్మెంట్ల కారణంగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేయాలనే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే వార్తను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న వేలాది పోస్టుల భర్తీకి కసరత్తు వేగవంతమైంది. ముఖ్యంగా కానిస్టేబుల్, సబ్ ఇన్ స్పెక్టర్ […]

BRS : బీఆర్ఎస్‌లో మారీచ సుబాహులు.. వీరి గురువు ఎవరంటే?

Big Stories

×