E-Paper
Advertisement
NHRC Notices : గీతం వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య.. తెలంగాణ సీఎస్‌, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు..
ITIR Project Cancellation : ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు.. కేంద్రం బయటపెట్టిన సంచలన నిజాలు..

ITIR Project Cancellation : ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు.. కేంద్రం బయటపెట్టిన సంచలన నిజాలు..

ITIR Project Cancellation : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ తెలంగాణకు రాకుండా రద్దవ్వడానికి కారణం బీఆర్ఎస్‌ సర్కార్ నిర్లక్ష్యమే అని తేలింది. ఆర్టీఐ యాక్టివిస్ట్ రవికుమార్ దాఖలు చేసిన అప్లికేషన్‌కు కేంద్రం ఇచ్చిన సమాధానంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తాము అడిగిన సమాచారం ఇవ్వలేదని.. నివేదికలు పంపలేదని.. అందుకే ప్రాజెక్ట్‌ను రద్దు చేసినట్టు సంచలన విషయాన్ని తెలిపింది. దీంతో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ […]

CM Revanth Reddy : 3 వేలకోట్ల‌ పెట్టుబడికి సిద్ధం.. సీఎం రేవంత్‌ రెడ్డితో కోకాకోలా ప్రతినిధి బృందం..
TSPSC : టీఎస్‌పీఎస్సీ కేసులో మరిన్ని అరెస్టులు.. సిట్ అదనపు సీపీ రంగనాథ్‌..
Telangana Congress : పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్.. నియోజకవర్గ ఇంఛార్జ్‌‌లతో సీఎం రేవంత్ భేటీ..

Telangana Congress : పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్.. నియోజకవర్గ ఇంఛార్జ్‌‌లతో సీఎం రేవంత్ భేటీ..

Telangana Congress : పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రెండు రోజులపాటు 17 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం. ఈ సమీక్షలో భాగంగా ఇవాళ ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో ఎంపీ స్థానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న మంత్రి సీతక్క సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి […]

Yashaswini Reddy : స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు శ్రీకారం.. హామీ నిలబెట్టుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే..
TS Cabinet Meeting : 6 గ్యారంటీల అమలుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ..  ఛైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి..
Bandi Sanjay : కేటీఆర్ వల్లే బీఆర్ఎస్ ఓటమి.. బండి సంజయ్ సంచలన కామెంట్..
TSRTC : ఉచిత ప్రయాణం.. ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి.. అది మాత్రం చెల్లదు..
KTR : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..

KTR : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..

KTR : తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం డిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల సన్నద్ధతపై నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓట్ల పరంగా బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం గట్టిగా కొట్లాడితే విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.

MLC Jeevan Reddy : కేసీఆర్‌ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నం.. జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు..
Telangana BJP : 35 శాతం ఓట్లు.. 10 ఎంపీ సీట్లు.. బీజేపీ టార్గెట్ ఇదే..!
No Confidence Motion : నల్గొండలో నెగ్గిన అవిశ్వాసం.. ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోనున్న కాంగ్రెస్..
Bandla Ganesh : హరీష్‌రావు, కేటీఆర్‌కు ఈర్ష్య పీక్ స్టేజ్ చేరింది.. బండ్ల గణేష్ ఘాటుగా సెటైర్లు..

Big Stories

Advertisement
×